Digvijaya Singh: ఆ ఫోటో వెనుక కథేంటి?.. దిగ్విజయ్ సింగ్ ట్వీట్తో రాజకీయాల్లో కొత్త చర్చ!
మరింత Digvijaya Singh: ఆ ఫోటో వెనుక కథేంటి?.. దిగ్విజయ్ సింగ్ ట్వీట్తో రాజకీయాల్లో కొత్త చర్చ!Tag: National News
Chennai: చిన్నారులకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలి: కేంద్రానికి మద్రాస్ హైకోర్టు కీలక సూచన
Chennai: చిన్నారులను ఇంటర్నెట్లోని అశ్లీల, హానికర కంటెంట్ నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేలా చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన…
మరింత Chennai: చిన్నారులకు సోషల్ మీడియాపై నిషేధం విధించాలి: కేంద్రానికి మద్రాస్ హైకోర్టు కీలక సూచనDelhi: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను భారత్ హెచ్చరిక
Delhi: బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ హిందువులే కాకుండా బౌద్ధులు, క్రైస్తవులపైనా దాడులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. మతపరమైన ప్రదేశాలు, ఆస్తులు లక్ష్యంగా మారడం తీవ్రంగా విచారకరమని తెలిపింది. బంగ్లాదేశ్లోని…
మరింత Delhi: బంగ్లాదేశ్లో హిందువులపై దాడులను భారత్ హెచ్చరికNarendra Modi: ‘నిలువెత్తు దేశభక్తికి నివాళి’.. వాజ్పేయి పై ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్!
Narendra Modi: భారత రాజకీయ యవనికపై అజాతశత్రువుగా, నిలువెత్తు దేశభక్తికి నిదర్శనంగా నిలిచిన ‘భారతరత్న’ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి వేడుకలను దేశం ఘనంగా జరుపుకుంటోంది.
మరింత Narendra Modi: ‘నిలువెత్తు దేశభక్తికి నివాళి’.. వాజ్పేయి పై ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్!Ayodhya: అయోధ్యలో మరో అద్భుతం.. రూ. 30 కోట్ల విలువైన స్వర్ణ రామ విగ్రహం
Ayodhya: రామజన్మభూమి అయోధ్యలో ఆధ్యాత్మిక వైభవం మరో శిఖరాన్ని చేరుకోబోతోంది. ఇప్పటికే బాలరాముడి దర్శనంతో పులకించిపోతున్న భక్తులకు,
మరింత Ayodhya: అయోధ్యలో మరో అద్భుతం.. రూ. 30 కోట్ల విలువైన స్వర్ణ రామ విగ్రహంYogi Adityanath: బంగ్లాదేశ్ హింసపై యోగి నిప్పులు.. “గాజా కోసం ఏడుస్తారు.. దళితుల చావుపై నోరు మెదపరా?”
Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.
మరింత Yogi Adityanath: బంగ్లాదేశ్ హింసపై యోగి నిప్పులు.. “గాజా కోసం ఏడుస్తారు.. దళితుల చావుపై నోరు మెదపరా?”New Airlines: సమస్యలో ఇండిగో, ఎయిర్ ఇండియా.. 3 కొత్త ఎయిర్లైన్స్కు కేంద్రం ఆమోదం
New Airlines: సమస్యలో ఇండిగో, ఎయిర్ ఇండియా.. 3 కొత్త ఎయిర్లైన్స్కు కేంద్రం ఆమోదం
మరింత New Airlines: సమస్యలో ఇండిగో, ఎయిర్ ఇండియా.. 3 కొత్త ఎయిర్లైన్స్కు కేంద్రం ఆమోదంRoad Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 20 మంది సజీవదహనం!
Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 20 మంది సజీవదహనం!
మరింత Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే 20 మంది సజీవదహనం!Mumbai: చేతులు కలిపిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే
Mumbai: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒకే వేదికపైకి వచ్చారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేన (యూబీటీ) మరియు మహారాష్ట్ర…
మరింత Mumbai: చేతులు కలిపిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేNitin Gadkari: ఢిల్లీ కాలుష్యంపై గడ్కరీ గళం.. 3 రోజులు ఉంటేనే అలర్జీ వచ్చింది
Nitin Gadkari: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మరింత Nitin Gadkari: ఢిల్లీ కాలుష్యంపై గడ్కరీ గళం.. 3 రోజులు ఉంటేనే అలర్జీ వచ్చింది