Tejashwi Yadav

Tejashwi Yadav: తేజస్వీ యాదవ్‌పై రూ. 200 మోసం కేసు

Tejashwi Yadav: ఒక మహిళ సంక్షేమ పథకంలో రూ. 200 మోసపోయినట్లు ఆరోపిస్తూ, ఎఫ్‌ఐఆర్‌లో తేజశ్వి యాదవ్‌ పేరును పేర్కొంది.

మరింత Tejashwi Yadav: తేజస్వీ యాదవ్‌పై రూ. 200 మోసం కేసు
Assam

Assam: అస్సాం సివిల్‌ సర్వీస్ అధికారిణి నుపుర్‌ బోరా అరెస్టు

Assam: అస్సాం సివిల్ సర్వీస్ (ACS) అధికారిణి నుపుర్‌ బోరాను అక్రమాస్తుల కేసులో రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

మరింత Assam: అస్సాం సివిల్‌ సర్వీస్ అధికారిణి నుపుర్‌ బోరా అరెస్టు
Supreme Court

Supreme Court: వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

Supreme Court: కొత్తగా అమలులోకి వచ్చిన వక్ఫ్‌ (సవరణ) చట్టం 2025 రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది

మరింత Supreme Court: వక్ఫ్ సవరణ బిల్లుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు
GST 2.0

GST 2.0: జీఎస్టీ 2.0 వీళ్ళ వచ్చే మార్పులు ఇవే..!

GST 2.0: కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత జీఎస్టీని సవరించి జీఎస్టీ 2.0 పేరుతో కొత్త పన్ను విధానాన్ని సెప్టెంబర్ 22 నుంచి అమలు చేయనుంది. దీన్ని ప్రజలకు “దీపావళి బహుమతి”గా పేర్కొంటూ భారం తగ్గుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం దీనికి…

మరింత GST 2.0: జీఎస్టీ 2.0 వీళ్ళ వచ్చే మార్పులు ఇవే..!

Amit sha: హిందీని విస్తృత రంగాల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా పిలుపు

Amit sha: హిందీని కేవలం సంభాషణలు, అధికారిక పనులకే పరిమితం చేయకుండా, సైన్స్, టెక్నాలజీ, న్యాయం, పోలీసు వ్యవస్థ వంటి కీలక రంగాల్లోనూ ప్రధాన భాషగా మార్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. హిందీ ఇతర భారతీయ భాషలకు పోటీ…

మరింత Amit sha: హిందీని విస్తృత రంగాల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా పిలుపు

Mumbai; టీవీలు పగలగొట్టిన శివసేన నేతలు

Mumbai ; ఆసియా కప్‌–2025లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ముంబైలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) కార్యకర్తలు ఈ మ్యాచ్‌కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే…

మరింత Mumbai; టీవీలు పగలగొట్టిన శివసేన నేతలు

Nirmala sitaraman: తాగే టీ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి అంశంలోనూ జీఎస్టీ తగ్గింది

Nirmala sitaraman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సంస్కరణల ప్రభావాన్ని వివరించారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “ఉదయం తాగే టీ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి అంశంలోనూ జీఎస్టీ ప్రభావం…

మరింత Nirmala sitaraman: తాగే టీ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి అంశంలోనూ జీఎస్టీ తగ్గింది
Uddhav Thackeray

Uddhav Thackeray: ఆసియా కప్ భారత్–పాక్ మ్యాచ్ చుట్టూ రాజకీయ దుమారం

Uddhav Thackeray: ఆసియా కప్‌లో భాగంగా రేపు (ఆదివారం) జరగనున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్ దేశంలో పెద్ద వివాదానికి దారితీసింది.

మరింత Uddhav Thackeray: ఆసియా కప్ భారత్–పాక్ మ్యాచ్ చుట్టూ రాజకీయ దుమారం