kriti sanon

Kriti Sanon: నిర్మాతగా మహేశ్ హీరోయిన్!?

Kriti Sanon: మహేశ్ బాబు ‘1 నేనొక్కడినే’తో నటిగా కెరీర్ ఆరంభించిన కృతి సనన్ ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ గా స్థిరపడింది.

మరింత Kriti Sanon: నిర్మాతగా మహేశ్ హీరోయిన్!?
Sikandar Raza

Sikandar Raza: టీ20ల్లో ప్రపంచ రికార్డు… రోహిత్ రికార్డూ పోయింది

Sikandar Raza: బంతి పడితే బాదుడే బాదుడు.. అయితే ఫోర్‌ లేదంటే సిక్సర్‌..

మరింత Sikandar Raza: టీ20ల్లో ప్రపంచ రికార్డు… రోహిత్ రికార్డూ పోయింది

Jeevan Reddy: కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న లేఖ‌

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి ఆ పార్టీ అధిష్ఠానానికే లేఖ రాయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

మరింత Jeevan Reddy: కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న లేఖ‌

Jani Master: కొరియోగ్రాఫ‌ర్ జానీమాస్ట‌ర్‌కు బెయిల్ మంజూరు

ప్ర‌ముఖ సినీ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మరింత Jani Master: కొరియోగ్రాఫ‌ర్ జానీమాస్ట‌ర్‌కు బెయిల్ మంజూరు

Bandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..

మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. మూసీ పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడాన్ని బీజేపీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. ఇప్పటికే మూసీ ప్రక్షాళన…

మరింత Bandi sanjay: మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదు..
Narendra Modi

Narendra Modi: 5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం

Narendra Modi: ఐదేళ్ల తర్వాత రష్యాలోని కజాన్ నగరంలో అక్టోబర్ 23 బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.

మరింత Narendra Modi: 5 ఏళ్ల తర్వాత తొలిసారి.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ సమావేశం
Maharashtra

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితా

Maharashtra: 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శివసేన (యూబీటీ) తొలి జాబితా బుధవారం సాయంత్రం విడుదలైంది.

మరింత Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు శివసేన (యూబీటీ) తొలి జాబితా

Delhi: మోదీతో జిన్ పింగ్ భేటీ… ఏం మాట్లాడుకున్నారో తెలుసా..?

భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ పింగ్ మధ్య భేటీ జరిగింది. 2019 తర్వాత వీరిద్దరూ అధికారిక ద్వైపాక్షిక భేటీ ఎప్పుడే జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కావడం…

మరింత Delhi: మోదీతో జిన్ పింగ్ భేటీ… ఏం మాట్లాడుకున్నారో తెలుసా..?

Jagityala: జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య కేసులో నిందితుడు అరెస్టు..

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి హత్యకేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి కారు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. మొబైల్ ఫోన్ డేటాను…

మరింత Jagityala: జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య కేసులో నిందితుడు అరెస్టు..