Pakistan: బ్రిక్స్ దేశాల్లో పాకిస్తాన్ కు చోటు దక్కలేదు.. ఎందుకంటే..?

Pakistan: బ్రిక్స్ దేశాల్లో పాకిస్తాన్ కు చోటు దక్కలేదు.. ఎందుకంటే..?

Pakistan: బ్రిక్స్ సమ్మిట్ 2024 రష్యాలోని కజాన్‌లో జరిగింది. ఈ కాలంలో బ్రిక్స్ 13 దేశాలకు భాగస్వామ్య దేశ హోదాను ఇచ్చింది.

మరింత Pakistan: బ్రిక్స్ దేశాల్లో పాకిస్తాన్ కు చోటు దక్కలేదు.. ఎందుకంటే..?

YS Sharmila Letter: YSR అభిమానులూ నిజంగా జరిగింది ఇదీ . . వైస్ షర్మిల సంచలనాత్మక బహిరంగ లేఖ

YS Sharmila Letter: APCC చీఫ్. వైఎస్ షర్మిలా రెడ్డి బహిరంగ లేఖ

మరింత YS Sharmila Letter: YSR అభిమానులూ నిజంగా జరిగింది ఇదీ . . వైస్ షర్మిల సంచలనాత్మక బహిరంగ లేఖ
congress

Congress: కర్ణాటకలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్

Congress: దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల స్థానిక సంస్థల మండలి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కిషోర్ కుమార్ పుత్తూరు విజయం సాధించారు.

మరింత Congress: కర్ణాటకలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్
Akhilesh Yadav

UP Bypolls: యూపీ ఉపఎన్నికల నుంచి పక్కకు తప్పుకున్న కాంగ్రెస్!

UP Bypolls: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయడం లేదు.

మరింత UP Bypolls: యూపీ ఉపఎన్నికల నుంచి పక్కకు తప్పుకున్న కాంగ్రెస్!
Terrorist Attack:

Terrorist Attack: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మరణం

Terrorist Attack: జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని గుల్‌మార్గ్‌లోని నాగిన్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ సమీపంలో గురువారం సాయంత్రం 18 రాష్ట్రీయ రైఫిల్స్ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.

మరింత Terrorist Attack: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మరణం

Gurupat Singh: సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలి..లేకపోతే పేల్చేస్తం

సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలని ఖలిస్థాని ఏర్పాటువాది గురపత్వంత్ సింగ్ పన్నూ భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. ఇటీవలే విమానాలు పేల్చేస్తానన్న పన్నూ.. ఇప్పుడేమో సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయాలని బెదిరించాడు. భారత్‌లోని సీఆర్పీఎఫ్‌ పాఠశాలలను మూసివేయాలని హెచ్చరికలు జారీ…

మరింత Gurupat Singh: సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలి..లేకపోతే పేల్చేస్తం

Telangana: నేడు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న‌

రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ శ‌ర్మ శుక్ర‌వారం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు.

మరింత Telangana: నేడు భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో గ‌వ‌ర్న‌ర్ ప‌ర్య‌ట‌న‌

Delhi: కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు సీజేఐ

దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో సతమతం అవుతుంది. రోజురోజుకు గాలి నాణ్యత తగ్గిపోతుంది. ఇదే విష‌య‌మై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం సుప్రీంకోర్టులో విలేకరులతో సీజేఐ మాట్లాడుతూ, పెరుగుతున్న వాయు కాలుష్యం…

మరింత Delhi: కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు సీజేఐ
Chief Justice of India

Chief Justice of India: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా

Chief Justice of India: జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

మరింత Chief Justice of India: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
Dana Cyclone Updates

Dana Cyclone Updates: తీరం దాటిన దానా తుపాను.. ఒడిశాలో పరిస్థితి అల్లకల్లోలం!

Dana Cyclone Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘దానా’ తుపాను ఒడిశా తీరాన్ని అర్ధరాత్రి 12:30 గంటల నుంచి తీరం దాటడం మొదలు పెట్టింది

మరింత Dana Cyclone Updates: తీరం దాటిన దానా తుపాను.. ఒడిశాలో పరిస్థితి అల్లకల్లోలం!