ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఈ శాఖ ఫౌండేషన్ పై నమోదైన కేసులు సుప్రీంకోర్టు కొట్టేసింది.తన ఇద్దరు కూతుళ్లను సద్గురు బ్రెయిన్వాష్ చేశారని, వాళ్లను ఈషా యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఇటీవలే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు…
మరింత Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..Tag: Hyderabad News
Mumbai: రూ. 5 కోట్లు ఇవ్వాలి.. లేకపోతే అంతే.. సల్మాన్ ఖాన్ కు వార్నింగ్…
Mumbai: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు మరోమారు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో ఉన్న శత్రుత్వం సమాప్తం కావాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలని అగంతుకులు డిమాండ్ చేశారు. అదాంతకులు చేసిన మెసేజ్ లో ఇలా ఉంది.”ఈ బెదిరింపులను ఎట్టిపరిస్థితుల్లోనూ…
మరింత Mumbai: రూ. 5 కోట్లు ఇవ్వాలి.. లేకపోతే అంతే.. సల్మాన్ ఖాన్ కు వార్నింగ్…Telangana: గ్రూప్ 1 మెయిన్స్పై రగులుతున్న నిరుద్యోగులు
ఒకవైపు రోడ్లపై పోరుబాట, మరోవైపు న్యాయం కోసం ఆరాటం నడుమ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు నలిగిపోతున్నారు.
మరింత Telangana: గ్రూప్ 1 మెయిన్స్పై రగులుతున్న నిరుద్యోగులుHyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదు
మాజీ మంత్రి బీఅర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదైంది.హరీష్రావు తమ్ముడు, మరదలు, మేనమామతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు, ఫాస్మో కంపెనీపైనా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ట్రెస్పాస్, చీటింగ్ కేసు ఫైల్ అయింది.దండు లచ్చిరాజు అనే వ్యక్తికి సంబంధించిన…
మరింత Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు బంధువులపై కేసు నమోదు12 వందల మంది చావుకు సూత్రధారి..హమాస్ గ్రూపు అధినేత హతం
హమాస్ గ్రూపు అధినేతను ఇజ్రాయెల్ దళాలు మొటికల్పాయి. అక్టోబరు 7 దాడుల సూత్రధారి యాహ్యా సిన్వర్ ను హతమార్చారు.ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ కల్నల్ హెర్జి హలేవి మాట్లాడుతూ.. “ఒక ఏడాది పాటు సుదీర్ఘమైన అన్వేషణ…
మరింత 12 వందల మంది చావుకు సూత్రధారి..హమాస్ గ్రూపు అధినేత హతంHoroscope: ఈ రాశి వారికి ఇవాళ సూపర్.. తిరుగుండదు..
మేషం పిల్లలతో జాగ్రత్తవహించడం మంచిది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయరాదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. వృషభం ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో…
మరింత Horoscope: ఈ రాశి వారికి ఇవాళ సూపర్.. తిరుగుండదు..Cm revanth: మూసీ పక్కన ఉంటే కిరాయి పైసలు నేనే కడతా
మూసీపై రాద్దాంతం చేస్తున్న వాళ్లు మూసీ పక్కన మూడు నెలలు అయినా ఉండగలరా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్ది.అలా ఉంటే ఆ కిరాయి డబ్బులు నేనే కడతానంటూ కేటీఆర్, ఇతర నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.మూసీ పునర్జీవనంపై..…
మరింత Cm revanth: మూసీ పక్కన ఉంటే కిరాయి పైసలు నేనే కడతాHyderabad: వడ్డీ లేని రుణాలు.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం
మూసీ నిర్వాసితులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మూసీ రివర్బెడ్ నిర్వాసితులకు డబుల్ఇండ్లతో పాటు ఖర్చుల కోసం రూ.25 వేలు చెల్లించిన ప్రభుత్వం.. తాజాగా వారికి వడ్డీ లేని రుణాలనూ ఇవ్వనుంది. అధికారులు ఇప్పటికే డబుల్ఇండ్లకు తరలిన కుటుంబాలలోని మహిళలతో 17…
మరింత Hyderabad: వడ్డీ లేని రుణాలు.. వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వంBhadrachalam: కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సుజాత అరెస్టు..
మావోయిస్టులకు మరో భారీ షాక్ తగిలింది.మావోయిస్టు మావోయిస్టు పార్టీలో కీలకమైన పదవుల్లో పనిచేసిన సుజాతను పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణలో కలిపి సుజాత పై రూ.కోటికిపైగా రివార్డ్ ఉంది. కొత్తగూడెంలోని దవాఖానలో చికిత్స కోసం వెళ్తుండగా ఛత్తీస్గఢ్లోని సుక్మాలో…
మరింత Bhadrachalam: కోటి రూపాయల రివార్డ్ ఉన్న మావోయిస్ట్ సుజాత అరెస్టు..Hyderabad: 300 కిలోల కల్తీ పన్నీర్.. కోహినూర్ మిల్క్ ప్రొడక్ట్స్ సీజ్
కోహినూర్ పాల ఉత్పత్తి సంస్థపై SOT అధికారులు దాడులు చేశారు. నకిలీ పాలు, పన్నీరు, బట్టర్, పెరుగు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నగర శివారు ప్రాంతంలోని కోహినూర్ సంస్థలో సోదాలు నిర్వహించారు. కోహినూర్ సంస్థ ముడి సరుకుల పాల ఉత్పత్తులను తయారు…
మరింత Hyderabad: 300 కిలోల కల్తీ పన్నీర్.. కోహినూర్ మిల్క్ ప్రొడక్ట్స్ సీజ్