Seethakka

Seethakka: బతుకు నిచ్చే పండగ బతుకమ్మ పండుగ

Seethakka: తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

మరింత Seethakka: బతుకు నిచ్చే పండగ బతుకమ్మ పండుగ

హర్యానా ఎన్నికల పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు.హర్యానాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియపై తమకు అందిన ఫిర్యాదుల గురించి ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామన్నారు. ‘హర్యానాలో అనూహ్య ఫలితాలపై మేం…

మరింత హర్యానా ఎన్నికల పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

Ponnam: పదవి పోయిందన్న అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు పొన్నం రియాక్ట్ అయ్యారు.పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.పదవి పోయిన అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అసత్య ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ…

మరింత Ponnam: పదవి పోయిందన్న అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు
Nagarjuna

Nagarjuna: నాగార్జున కోసం ఇండస్ట్రీ.. కాంగ్రెస్ సీరియస్

Nagarjuna: నాగార్జున కోసం ఇండస్ట్రీ.. కాంగ్రెస్ సీరియస్

మరింత Nagarjuna: నాగార్జున కోసం ఇండస్ట్రీ.. కాంగ్రెస్ సీరియస్

Nagarjuna: రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి సురేఖ ఆ వ్యాఖ్యలు చేశారు

మంత్రి కొండా సురేఖపై పరువునష్టం ధావకై హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. తమ కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్టలున్నాయని తెలిపారు. కొండా సురేఖ తన కుటుంబంపై అమర్యాదకరంగా.. నాగచైతన్య, సమంతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని…

మరింత Nagarjuna: రాజకీయ దురుద్దేశంతోనే మంత్రి సురేఖ ఆ వ్యాఖ్యలు చేశారు

Manda krishna: మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసింది

సీఎం రేవంత్ రెడ్ది పై విమర్శలు చేశారు ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ. రిజర్వేషన్ల వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ విమర్శించారు.మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసిందని… నమ్మించి నట్టేట ముంచిందని మంద కృష్ణ విమర్శించారు. మాదిగల పట్ల…

మరింత Manda krishna: మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మకద్రోహం చేసింది
Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy: ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు తీర్చిదిద్దుతాం

Ponguleti Srinivas Reddy: కాంగ్రెస్ పార్టీ విధానాలను విశ్వసించి అధికారం కట్టబెట్టిన ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ వ్యవస్థను తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

మరింత Ponguleti Srinivas Reddy: ప్రజలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు తీర్చిదిద్దుతాం

Nara lokesh: ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోంది

అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం త‌మ‌ద‌ని మంత్రి లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు త‌మ‌ ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోంద‌ని చెప్పారు. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప,…

మరింత Nara lokesh: ప్రభుత్వం చిత్తశుధ్ధితో పని చేస్తోంది

సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌

రాష్ట్ర ప్రభుత్వం తరఫున సింగరేణి కార్మికులకు అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటుచేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి తెలంగాణ రాష్ట్రానికే తలమానికమైన సంస్థ అని తెలిపారు. సింగరేణిపై ఆధారపడి ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయని సింగరేణి కార్మికుల సంక్షేమానికి…

మరింత సింగరేణి కార్మికులకు రూ.796 కోట్లు బోనస్‌