Tag: AP Politics
-

YS Jagan: జాలి లేని జగన్..చెల్లి లేదు..చిల్లిగవ్వ లేదు
YS Jagan: జాలి లేని జగన్..చెల్లి లేదు..చిల్లిగవ్వ లేదు
-

MAHAA Vamsi Comment: మీరంతా ఎవరు మాట్లాడటానికి? వైసీపీ నేతలకు వైఎస్ విజయమ్మ సూటి ప్రశ్న!
MAHAA Vamsi Comment: తమ కుటుంబ వ్యవహారంపై సంయమనం పాటించాలంటూ వైసీపీ నేతలకు కేడర్ కు విజయమ్మ బహిరంగ లేఖ
-

Mahaa Vamsi Comment: పవర్ అక్రమాలు.. సరస్వతి పవర్ మూలాలు..ఆస్తి తగాదాల్లో బయటపడుతున్న నిజాలు
Mahaa Vamsi Comment: వైఎస్ షర్మిల రాసిన బహిరంగ లేఖతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపదల మూలాలు
-

Sharmila letter to Jagan: అన్నా.. ఇంత దిగజారిపోయావేంటి? షర్మిల కన్నీటి లేఖ.. ఇప్పుడేమంటారు వైసీపీ బ్యాచ్!
Sharmila letter to Jagan: అన్నా.. ఇదేం పని అంటూ వైఎస్ షర్మిల ఆవేదనతో అన్న జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు.
-

Ap: ఏపీలోని జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం.. ఏ జిల్లాకు ఎవరంటే..
ఏపీలోని జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. అయితే పాత జిల్లాల వారీగా కాకుండా కొత్త ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లాలకు ఇంఛార్జ్లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 22 జిల్లాలకు 22 మంది మంత్రులను ఇంఛార్జ్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు.. ప్రభుత్వ పథకాలు, పాలనను ప్రజలకు అందించేందుకు ఈ ఇంఛార్జ్ మంత్రులు చొరవ తీసుకోనున్నారు. ఏ జిల్లాకు a మంత్రి అంటే.. శ్రీకాకుళం…
-

Nara lokesh: జగన్ రెడ్డి తరిమేసిన పరిశ్రమలన్నీ తీసుకువస్తాం
Mangalagiri: మాజీ సీఎం ఆగన్ పై విమర్శలు చేశారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రానికి టీసీఎస్ ను తానే తీసుకువచ్చినట్లు జగన్ రెడ్డికి ఆత్మ చెప్పిందేమో విమర్శించారు. మంగళగిరి సమీపంలోని కొలనుకొండలో సింహా కియా కార్ల షోరూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో కూడా చంద్రబాబునాయుడు గారు కియా మోటార్స్ ను ఏపీకి తీసుకువస్తే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లెటర్ రాశారంటూ మాట్లాడారు. ఇప్పుడు టీసీఎస్ విషయంలో…
-

Jammalamadugu: సవాల్ కు సిద్ధమంటున్న ఇద్దరు నేతలు..
Jammalamadugu: జమ్మలమడుగు అంటే ఉమ్మడి ఏపీలో తెలియని వారుండరు.. ఇక్కడ ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
-

Partha sarathi: వైసీపీ హయాంలో ఓ పత్రిక కొనాలని ప్రభుత్వ డబ్బు ఇచ్చారు : మంత్రి పార్థసారధి
Partha sarathi: గత ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని అప్పల ఊబిలో దింపిందని మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు.
-

Ap govt: గుడ్ న్యూస్..ఇక నుంచి డిస్కౌంట్ లో వంట నూనె
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యావసర వస్తువైన నూనెల ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న క్రమంలో పేదలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి రేషన్ షాపుల్లో డిస్కౌంట్ ధరలకే వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది.ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు.పామాయిల్ లీటర్ 110 రూపాయలకు, సన్ ఫ్లవర్ ఆయిల్ లీటర్ 124 రూపాయలకే అందించనున్నారు. రేషన్ కార్డ్…
-
Mahaa Vamsi Comment: మహా ఎఫెక్ట్.. రైస్ అక్రమ రవాణాపై ప్రభుత్వ చర్యలు
Mahaa Vamsi Comment: రైస్ మాఫియాపై మహా న్యూస్ వరుస కథనాలకు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు .