ap news

AP News: రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నిందితుడు యోగి అరెస్ట్!

విశాఖపట్నం న్యూపోర్ట్ పరిధిలో రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన యోగి (19) అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలికి తెలిసిన వ్యక్తి కావడంతో ఈ ఘోరం సులభంగా జరిగిందని, నిందితుడిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.

మరింత AP News: రెండేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య.. నిందితుడు యోగి అరెస్ట్!
Heritage Foods Legal Notice to Botsa

Heritage Foods Legal Notice to Botsa: హెరిటేజ్ పరువునష్టం నోటీసు.. బొత్స సత్యనారాయణకు చిక్కులు

Heritage Foods Legal Notice to Botsa: తిరుమల నెయ్యి టెండర్లలో హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందంటూ నిరాధార ఆరోపణలు చేసినందుకు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు ఆ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. వెంటనే క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.

మరింత Heritage Foods Legal Notice to Botsa: హెరిటేజ్ పరువునష్టం నోటీసు.. బొత్స సత్యనారాయణకు చిక్కులు
AP DSC-2025 Notification

DSC Notification: ఉగాది కానుకగా 3,600 డీఎస్సీ (DSC) పోస్టుల నోటిఫికేషన్..

DSC Notification: ఏపీ ప్రభుత్వం ఉగాది నాటికి 3,600 పోస్టులతో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సిలబస్‌లో మార్పులు లేవని, టెట్ వెయిటేజీ యథావిధిగా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. మోడల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడమే ఈ నోటిఫికేషన్ ప్రధాన లక్ష్యం.

మరింత DSC Notification: ఉగాది కానుకగా 3,600 డీఎస్సీ (DSC) పోస్టుల నోటిఫికేషన్..
Ambati Rambabu

Ambati Rambabu: రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల

వైసీపీ నేత అంబటి రాంబాబుకు సంక్రాంతి లక్కీ డ్రా కేసులో బెయిల్ లభించడంతో బుధవారం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యారు. ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, జగన్ నాయకత్వంలో పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

మరింత Ambati Rambabu: రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు విడుదల
Nara Lokesh

Nara Lokesh: నా దుడ్లతోనే మ్యాచ్ చూస్తిని.. జగన్‌కు మంత్రి లోకేశ్ ‘పుష్ప’ స్టైల్ కౌంటర్!

Nara Lokesh: కొలంబోలో భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ప్రభుత్వ నిధులు వాడారన్న ఆరోపణలను మంత్రి నారా లోకేశ్ తోసిపుచ్చారు. విమాన ప్రయాణం నుంచి మ్యాచ్ టికెట్ల వరకు అంతా తన సొంత డబ్బులేనని, ప్రభుత్వ సొమ్ము వాడలేదని స్పష్టం చేస్తూ మాజీ సీఎం జగన్‌పై ‘పుష్ప’ స్టైల్‌లో సెటైర్లు వేశారు.

మరింత Nara Lokesh: నా దుడ్లతోనే మ్యాచ్ చూస్తిని.. జగన్‌కు మంత్రి లోకేశ్ ‘పుష్ప’ స్టైల్ కౌంటర్!
Madanapalli Girl Murder:

Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యం!

Madanapalli Girl Murder: మదనపల్లె చిన్నారి హత్య కేసులో ప్రధాన నిందితుడు కులవర్ధన్ కురబలకోట మండలం కనసానివారి పల్లి చెరువులో శవమై కనిపించాడు. పోలీసుల వేట ముమ్మరం కావడంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. నేడు రాయచోటి మండలం దిండిమీదాగారి పల్లెలో చిన్నారి అంత్యక్రియలు జరగనున్నాయి.

మరింత Madanapalli Girl Murder: మదనపల్లి చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చెరువులో నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యం!
Supreme Court

Supreme Court: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత!

Supreme Court: ఓబుళాపురం మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. గతంలో పొరపాటున ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ, ఆమె విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశించింది. అక్రమ కేటాయింపులు మరియు మరిది పేరుతో ఆస్తులు కూడబెట్టారన్న సీబీఐ వాదనలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

మరింత Supreme Court: ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురు.. డిశ్చార్జ్ పిటిషన్ కొట్టివేత!
Tirumla

Tirumla: చంద్రగ్రహణం వల్ల 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత

చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న ఉదయం 9 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు తిరుమల ఆలయం మూసివేయబడుతుంది. మధ్యాహ్నం 3:20 నుండి సాయంత్రం 6:47 వరకు గ్రహణం కొనసాగుతుంది. అదే రోజు జరిగే కుమారధార తీర్థ ముక్కోటి ఉత్సవాలకు వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు అదనపు ఈవో తెలిపారు.

మరింత Tirumla: చంద్రగ్రహణం వల్ల 10 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత
AP Inter Exams 2026

AP Inter Exams 2026: ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు!

AP Inter Exams 2026: ఏపీలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు జరగనున్నాయి. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థుల కోసం 1,537 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీసీటీవీ కెమెరాలు మరియు ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పకడ్బందీగా నిఘా ఉంచాలని బోర్డు నిర్ణయించింది. హాల్ టికెట్లు ఇప్పటికే విడుదలయ్యాయి.

మరింత AP Inter Exams 2026: ఫిబ్రవరి 23 నుంచి పబ్లిక్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి చేసిన బోర్డు!
Nagababu

Nagababu: వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం.. చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం భరోసా!

Nagababu: మేడారం కోవా బన్ వ్యాపారి వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. చిరువ్యాపారులపై దాడులను ఖండిస్తూ, వారికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ వివాదాన్ని మతం కోణంలో చూడవద్దని, ఆహార నాణ్యతపై సందేహాలు ఉంటే అధికారులకు తెలపాలని ఆయన సూచించారు.

మరింత Nagababu: వలీకి నాగబాబు రూ. 25 వేల ఆర్థిక సాయం.. చిరువ్యాపారులకు కూటమి ప్రభుత్వం భరోసా!