Tirumala

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం

మరింత Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 12 గంటల సమయం

Amaravati: ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్న RMZ

Amaravati: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల పరంగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం RMZ కంపెనీ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. మొత్తం రూ. లక్ష కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు RMZ సంస్థ…

మరింత Amaravati: ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనున్న RMZ
AP 10th Exam Schedule

AP 10th Exam Schedule: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

AP 10th Exam Schedule: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

మరింత AP 10th Exam Schedule: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Anita: మహిళా కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి అభినందించిన మంత్రి అనిత

Anita: ఆంధ్రప్రదేశ్ మహిళా హోంమంత్రి వంగలపూడి అనిత, మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో లేకపోయినా, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించి ఆదర్శంగా నిలిచిన జయశాంతి చర్యలను మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెకు స్వయంగా ఫోన్ చేసి…

మరింత Anita: మహిళా కానిస్టేబుల్ జయశాంతికి ఫోన్ చేసి అభినందించిన మంత్రి అనిత

Cm chandrababu: విదేశీ విద్య అభ్యసించేవారికి ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు

Cm chandrababu: జ్యూరిచ్‌లో జరిగిన తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 20 దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు హాజరై ఆయనతో ఆత్మీయంగా మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో తమ పాత్ర ఎంతో ముఖ్యమని పాల్గొన్న ఎన్నార్టీలకు తెలిపా ప్రపంచవ్యాప్తంగా…

మరింత Cm chandrababu: విదేశీ విద్య అభ్యసించేవారికి ప్రభుత్వ గ్యారెంటీతో రుణాలు
Chandrababu Naidu

Chandrababu Naidu: నేను జ్యూరిచ్‌కి 1995 నుంచి వస్తున్నా..

Chandrababu Naidu: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు ఎన్ఆర్ఐల సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు.

మరింత Chandrababu Naidu: నేను జ్యూరిచ్‌కి 1995 నుంచి వస్తున్నా..
Nara Lokesh

Nara Lokesh: రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయకత్వమే శ్రీరామరక్ష

Nara Lokesh: స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

మరింత Nara Lokesh: రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయకత్వమే శ్రీరామరక్ష

Mp kalisheytti: రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటున్నారు

Mp kalisheytti: బీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీ కలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ రెండు పార్టీల అజెండా ఒకటేనని, గోదావరి జలాల అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రజలను తప్పుదోవ…

మరింత Mp kalisheytti: రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటున్నారు
Davos WEF 2026:

Davos WEF 2026: దావోస్ వేదికగా ‘బ్రాండ్ ఏపీ’ గర్జన.. పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు, లోకేశ్ బృందం!

Davos WEF 2026: ప్రపంచ ఆర్థిక గమనాన్ని శాసించే ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2026’ సదస్సు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఘనంగా ప్రారంభమైంది.

మరింత Davos WEF 2026: దావోస్ వేదికగా ‘బ్రాండ్ ఏపీ’ గర్జన.. పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు, లోకేశ్ బృందం!
AP News

AP News: ఏపీ ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు నియామకం

AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషన్‌కు నూతన కమిషనర్లను నియమిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరింత AP News: ఏపీ ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు నియామకం