Nara Lokesh: మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దు
మరింత Nara Lokesh: మంత్రి నారా లోకేష్ అనంతపురం పర్యటన రద్దుTag: Andhra Pradesh News
Nara lokesh: కేటీఆర్ ను కలుస్తా.. కలవాలంటే రేవంత్ పర్మిషన్ తీసుకోవాలా..?
Nara lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాజా రాజకీయ పరిణామాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.లోకేష్ మాట్లాడుతూ – “కేటీఆర్ను కలుస్తా.. ఎందుకు కలవకూడదు? వివిధ సందర్భాల్లో మేము కేటీఆర్ను కలిశాం. కేటీఆర్ను కలవాలంటే రేవంత్రెడ్డిని అడగాలా?” అంటూ…
మరింత Nara lokesh: కేటీఆర్ ను కలుస్తా.. కలవాలంటే రేవంత్ పర్మిషన్ తీసుకోవాలా..?Rain Alert: ఐదు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Rain Alert: ఐదు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
మరింత Rain Alert: ఐదు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీPerni Nani: కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు.. పేర్ని నాని తీవ్ర విమర్శలు!
Perni Nani: కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు.. పేర్ని నాని తీవ్ర విమర్శలు!
మరింత Perni Nani: కూటమి ప్రభుత్వంలో రైతులకు కన్నీళ్లు.. పేర్ని నాని తీవ్ర విమర్శలు!Nadendla manohar: ఎరువుల అక్రమార్కులపై పీడీ యాక్ట్: కఠిన చర్యలకు ఆదేశాలు
Nadendla manohar: రాష్ట్రంలో ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తూ, బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత సృష్టించే వారిపై ఉక్కుపాదం మోపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి అక్రమార్కులపై సాధారణ 6ఏ కేసులు కాకుండా, నేరుగా పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు…
మరింత Nadendla manohar: ఎరువుల అక్రమార్కులపై పీడీ యాక్ట్: కఠిన చర్యలకు ఆదేశాలుAmaravati: ఏపీకి 17వేల మెట్రిక్ టన్నుల యూరియా
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ యూరియా సరుకు కాకినాడ పోర్టులో దిగుమతి అవుతుందని అధికారులు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అత్యవసరంగా జిల్లాలకు యూరియాను పంపిణీ…
మరింత Amaravati: ఏపీకి 17వేల మెట్రిక్ టన్నుల యూరియాYs Sharmila: నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడు
Ys Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం ఎంట్రీపై నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు లభించింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. సరైన సమయం…
మరింత Ys Sharmila: నా కొడుకు రాజకీయాల్లోకి వస్తాడుDelhi: NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతు
Delhi: ఉపరాష్ట్రపతి ఎన్నికల సన్నాహాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా తెలిపింది. ఢిల్లీలో వైసీపీ ఎంపీలు సమావేశమై, NDA తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. వైవీ సుబ్బారెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో వైసీపీ పార్లమెంటరీ…
మరింత Delhi: NDA ఉపరాష్ట్రపతి అభ్యర్థికి వైసీపీ మద్దతుMidhun Reddy: ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా..
Midhun Reddy: ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా..
మరింత Midhun Reddy: ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా..Tirumala: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
Tirumala: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
మరింత Tirumala: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత