Viral Video: కేరళలోని కన్నూర్ ప్రాంతంలో చాలా రద్దీగా ఉండే రైలు మార్గం ఉంది. ఈ రైలు మార్గంలో నిత్యం రైళ్లు నడుస్తుంటాయి.. ఈ క్రమంలో పవిత్రన్ అనే బస్సు క్లీనర్ ట్రాక్ దాటేందుకు యత్నించాడు. అంతలో హఠాత్తుగా రైలు వచ్చింది. దీంతో ఆ క్షణంలో ఎం చెయ్యాలో తెలియక వెంటనే రైల్ పాటల మీద పండుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గ మారింది.
మంగళూరు-తిరువనంతపురం రైలు వెళుతుండగా కన్నూర్ సమీపంలో డిసెంబర్ 23 సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఈ వీడియో లో ఉన్న వ్వక్తి 56 ఏళ్ల పవిత్రన్గా గుర్తించారు అతను ప్రైవేట్ స్కూల్ లో బస్సు క్లీనర్ గా గుర్తించారు. సంఘటన తర్వాత రైల్వే పోలీసులు అతడిని గుర్తించి స్టేట్మెంట్ తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Marriage Certificate: పెళ్ళికి రిజిస్ట్రేషన్ ఎందుకు అనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
Viral Video: ఘటన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నటు కొందరు సోషల్ మీడియా చెప్పడంతో దాని పైన కూడా స్టేట్మెంట్ లో వివరణ ఇచ్చాడు. తాను ఆ సమయంలో ఫోన్ మాట్లాడుతునాటు.. ట్రైన్ మరి దగ్గరికి వచ్చే అంతవరకూ గమనించలేదు అని చెప్పాడు. తప్పించుకోవడానికి సమయం లేకపోవడంతో, అతను పట్టాలపై పడుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో మద్యం మత్తులో లేను అని పేర్కొన్నాడు. ట్రైన్ వెళ్ళిపోగానే లేచి వెళ్ళిపోయాను అని పోలీసులకి చెప్పాడు. బక్కగా ఉండడం వలనే అతను బతికి ఉన్నాడు అని పోలీసులు చెప్పారు.
In a miraculous escape, a middle-aged man from Chirakkal survived unscathed after a train passed over him in Pannenpara, Kannur. The incident occurred while the man was walking along the railway tracks.
According to eyewitnesses, he lay down on the tracks just as the train… pic.twitter.com/J2cgyHpDbZ
— South First (@TheSouthfirst) December 24, 2024