Mega DSC

Mega DSC: రికార్డు సమయంలో మెగా డీఎస్సీ పూర్తి.. నేడు 16 వేల మందికి నియామక పత్రాలు

Mega DSC: ఏళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల నిరీక్షణకు ఈరోజు సంతృప్తికర ముగింపు దొరికింది.

మరింత Mega DSC: రికార్డు సమయంలో మెగా డీఎస్సీ పూర్తి.. నేడు 16 వేల మందికి నియామక పత్రాలు
Karnataka High Court

Karnataka High Court: ఇది అమెరికా కాదు మస్క్.. ఇది భారత్.. రూల్స్ పాటించాల్సిందే

Karnataka High Court: కర్ణాటక హైకోర్ట్ తాజాగా ఎక్స్ (మునుపటి ట్విట్టర్)కు ఎదురుదెబ్బ ఇవ్వడం జరిగింది.

మరింత Karnataka High Court: ఇది అమెరికా కాదు మస్క్.. ఇది భారత్.. రూల్స్ పాటించాల్సిందే
TG Inter Board

TG Inter Board: వచ్చే ఏడాది నుంచి ఇంటర్ లో కొత్త సిలబస్

TG Inter Board: రాష్ట్ర ఇంటర్ బోర్డు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పలు ముఖ్య నిర్ణయాలు తీసుకుంది.

మరింత TG Inter Board: వచ్చే ఏడాది నుంచి ఇంటర్ లో కొత్త సిలబస్

Cricket: 5వ వికెట్ కోల్పోయిన భారత్

Cricket: IND vs BAN మ్యాచ్‌లో భారత్ ఐదో వికెట్‌ను కోల్పోయింది. 14.3 ఓవర్లకు భారత్ స్కోరు 129/5 వద్ద ఉంది. టాప్ ఆర్డర్ త్వరగా పావిలియన్‌కి చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్య 10 పరుగులతో,…

మరింత Cricket: 5వ వికెట్ కోల్పోయిన భారత్

Hyderabad: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చిన ప్రభుత్వం

Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. లోయర్ ట్యాంక్ బండ్ నుండి సచివాలయం వరకు ఉన్న ఫ్లైఓవర్ పేరును మార్చాలని నిర్ణయించింది. ఇప్పటివరకు “తెలుగు తల్లి ఫ్లైఓవర్”గా పిలవబడుతున్న ఈ వంతెనను ఇకపై “తెలంగాణ తల్లి ఫ్లైఓవర్”గా…

మరింత Hyderabad: తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్చిన ప్రభుత్వం

Hyderabad: ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు పడుకుంటే ఇది చేయండి

Hyderabad: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద లబ్ధిదారులకు భారీ స్థాయిలో నిధులు విడుదలయ్యాయి. హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీ.పీ. గౌతం ప్రకటన ప్రకారం, ఇప్పటివరకు రూ.1,612.37 కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయబడ్డాయి. ప్రభుత్వం…

మరింత Hyderabad: ఇందిరమ్మ ఇళ్లకు డబ్బులు పడుకుంటే ఇది చేయండి

Delhi: బార్ కౌన్సిలింగ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

Delhi: దేశవ్యాప్తంగా న్యాయవాదుల బార్‌ కౌన్సిళ్ల ఎన్నికలపై నెలల తరబడి కొనసాగుతున్న అనిశ్చితి తొలగింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన కీలక ఉత్తర్వుల ద్వారా ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్‌ లభించింది. ధర్మాసనం స్పష్టం చేస్తూ 2026 జనవరి 31 లోపలగా అన్ని రాష్ట్ర బార్‌…

మరింత Delhi: బార్ కౌన్సిలింగ్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

Asaduddin Owaisi: సీమాంచల్ న్యాయ యాత్ర

Asaduddin Owaisi: హైదరాబాద్‌ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ మహాఘట్‌బంధన్‌లో చేరేందుకు సిద్ధమని ప్రకటించారు. బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన *‘సీమాంచల్ న్యాయ యాత్ర’*ను కిషన్‌గంజ్‌ నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిపక్ష…

మరింత Asaduddin Owaisi: సీమాంచల్ న్యాయ యాత్ర
OG

OG: ‘ఓజీ’కి పైరసీ ఫీవర్.. ఐబొమ్మ సైట్ నుండి సంచలన హెచ్చరిక!

OG: ‘ఓజీ’కి పైరసీ ఫీవర్.. ఐబొమ్మ సైట్ నుండి సంచలన హెచ్చరిక!

మరింత OG: ‘ఓజీ’కి పైరసీ ఫీవర్.. ఐబొమ్మ సైట్ నుండి సంచలన హెచ్చరిక!