Delhi: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల వ్యవహారం సుప్రీంకోర్టులోకి చేరింది. రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని…
మరింత Delhi: 42% రిజర్వేషన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేసిన గోపాల్ రెడ్డిCategory: News
Russia-Ukraine: రష్యా దాడులు మరింత తీవ్రం: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్పై డ్రోన్ బాంబులు
Russia-Ukraine: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో సాధారణ పౌరుల లక్ష్యంగా దాడులు పెరుగుతున్నాయి.
మరింత Russia-Ukraine: రష్యా దాడులు మరింత తీవ్రం: ఉక్రెయిన్ రైల్వే స్టేషన్పై డ్రోన్ బాంబులుKomatiReddy venkatreddy: RRR అలైన్మెంట్ పూర్తి కాలేదు
KomatiReddy venkatreddy: మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు — RRR ప్రాజెక్టు అలైన్మెంట్ పూర్తిగా సిద్ధంకాలేదు; ప్రస్తుత దశలో కేవలం DPR మాత్రమే సిద్ధమై ఉందని స్పష్టం చేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతి అంశాన్ని పరిశీలించేస్తూనే ముందుకు వెళ్లాలని, పొరపాట్లకు నమూనా…
మరింత KomatiReddy venkatreddy: RRR అలైన్మెంట్ పూర్తి కాలేదుAmerica: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పై కాల్పులు
America: అమెరికాలోని డల్లాస్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లో పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి చంద్రశేఖర్పై గుర్తు తెలియని నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హైదరాబాద్లోని ఎల్బీనగర్కు చెందినవాడిగా గుర్తించారు. చదువుల…
మరింత America: అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి పై కాల్పులుAmit sha:మాట్లాడేందుకు ఏమీలేదు, నక్సల్స్ కు అమిత్ షా వార్నింగ్
Amit sha: కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి మావోయిస్టులకు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లా జగదల్పూర్లో జరిగిన ‘దసరా దర్బార్’ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మావోయిస్టు పార్టీ నుంచి…
మరింత Amit sha:మాట్లాడేందుకు ఏమీలేదు, నక్సల్స్ కు అమిత్ షా వార్నింగ్Nirav Modi: భారత్కు నీరవ్ మోదీ అప్పగింతకు లైన్ క్లియర్.?
Nirav Modi: వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు..
మరింత Nirav Modi: భారత్కు నీరవ్ మోదీ అప్పగింతకు లైన్ క్లియర్.?Anjan Kumar: మంత్రి పొన్నంపై సొంత పార్టీ ఎంపీ విమర్శలు
Anjan Kumar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ స్థానిక అభ్యర్థికే టిక్కెట్ ఇస్తామని వ్యాఖ్యానించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అంజన్ కుమార్ “పార్టీ…
మరింత Anjan Kumar: మంత్రి పొన్నంపై సొంత పార్టీ ఎంపీ విమర్శలుAnita: ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నాము
Anita: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఊరట కలిగించేందుకు ఏపీ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఆటోడ్రైవర్లకు ఏటా రూ.15,000 చొప్పున ఆర్థిక సాయం అందించే…
మరింత Anita: ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నాముIslamabad: అరేబియా సముద్ర తీరంలో నౌకాశ్రయ ప్రతిపాదన
Islamabad: అరేబియా సముద్ర తీరంలో నౌకాశ్రయం నిర్మాణం కోసం పాకిస్థాన్ ప్రభుత్వం అమెరికా సహకారం కోరినట్లు సమాచారం. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ ప్రతిపాదనను అమెరికా అధికారుల ముందుంచినట్లు…
మరింత Islamabad: అరేబియా సముద్ర తీరంలో నౌకాశ్రయ ప్రతిపాదనSatya Sai district: శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన
Satyasai district: శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు పోలీస్స్టేషన్ పరిధిలో రెండు సంవత్సరాల క్రితం జరిగిన అమర్నాథ్ అదృశ్యం కేసు చివరికి మర్డర్ మిస్టరీగా మారింది. “దృశ్యం” సినిమా కథను తలపించే ఈ సంఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఘటనల వివరం: 2023లో…
మరింత Satya Sai district: శ్రీసత్యసాయి జిల్లాలో దృశ్యం సినిమా తరహా ఘటన