Konda Sushmita

Konda Sushmita: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత సంచలన వ్యాఖ్యలు

Konda Sushmita: తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నివాసం వద్ద బుధవారం అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

మరింత Konda Sushmita: మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత సంచలన వ్యాఖ్యలు
CBI

CBI: జగన్ విదేశీ పర్యటనపై కోర్టును ఆశ్రయించిన సీబీఐ

CBI: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన విషయంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కోర్టును ఆశ్రయించింది.

మరింత CBI: జగన్ విదేశీ పర్యటనపై కోర్టును ఆశ్రయించిన సీబీఐ
Trump

Trump: రష్యా చమురు కొనుగోలు నిలిపివేతకు మోదీ హామీ: ట్రంప్ సంచలన ప్రకటన

Trump: ప్రధాని నరేంద్ర మోదీ రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపివేస్తామని తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

మరింత Trump: రష్యా చమురు కొనుగోలు నిలిపివేతకు మోదీ హామీ: ట్రంప్ సంచలన ప్రకటన
Bihar Elections

Bihar Elections: బిహార్‌లో NDA కూటమి విజయం తథ్యం.. మోదీ ధీమా!

Bihar Elections: బిహార్‌లో NDA కూటమి విజయం తథ్యమని.. ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.

మరింత Bihar Elections: బిహార్‌లో NDA కూటమి విజయం తథ్యం.. మోదీ ధీమా!
Rave Party

Rave Party: హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీ భగ్నం: 14 మంది మహిళలతో సహా 50 మంది అరెస్ట్

Rave Party: హైదరాబాద్ నగర శివార్లలోని ఓ ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న భారీ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

మరింత Rave Party: హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీ భగ్నం: 14 మంది మహిళలతో సహా 50 మంది అరెస్ట్
PM Modi

PM Modi: నేడు కర్నూలులో మోదీ పర్యటన భారీ ప్రాజెక్టులకు శ్రీకారం

PM Modi: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ముఖ్యంగా కర్నూలు జిల్లా గురువారం చరిత్రాత్మక ఘట్టానికి వేదికైంది.

మరింత PM Modi: నేడు కర్నూలులో మోదీ పర్యటన భారీ ప్రాజెక్టులకు శ్రీకారం
MAHAA BREAKING NEWS

MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.

మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE

Hanamkonda: కొడుకు పట్టించుకోవట్లేదని మూడు కోట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన తెలంగాణ రెడ్డి

Hanamkonda: హన్మకొండ జిల్లాలో ఓ తండ్రి చేసిన నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కొడుకు తనను పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతో మాజీ ఎంపీపీ శ్యాంసుందర్ రెడ్డి రూ. 3 కోట్ల విలువైన భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఎల్కతుర్తికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి,…

మరింత Hanamkonda: కొడుకు పట్టించుకోవట్లేదని మూడు కోట్ల భూమిని ప్రభుత్వానికి ఇచ్చిన తెలంగాణ రెడ్డి

ISRO: 2040లో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగు

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశాన్ని మరో ఉన్నతస్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలను వేగవంతం చేసింది. వికసిత భారత్ లక్ష్యానికి సూచికగా 2040లో భారతీయ వ్యోమగామి చంద్రుడిపై అడుగు పెట్టనున్నారని ఇస్రో చీఫ్ ఎస్. నారాయణన్ ప్రకటించారు. ప్రస్తుతం అంతరిక్ష…

మరింత ISRO: 2040లో భారత వ్యోమగామి చంద్రుడిపై అడుగు

Pm modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – ₹13,400 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన

Pm modi: ప్రధాని నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ పర్యటనకు రానున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’ (ట్విట్టర్) ద్వారా ప్రకటించారు. మోదీ తన ట్వీట్‌లో పేర్కొంటూ> “రేపు, అక్టోబర్ 16న నేను ఆంధ్రప్రదేశ్‌లో ఉంటాను.…

మరింత Pm modi: ఏపీ పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం – ₹13,400 కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపన