Chaitra Amavasya: 2026 చైత్ర అమావాస్య మార్చి 18, బుధవారం నాడు వచ్చింది. పితృ దేవతల ఆశీస్సుల కోసం, దోషాల నివారణ కోసం ఈ రోజున తర్పణాలు వదలడం మరియు దానధర్మాలు చేయడం ఎంతో పుణ్యప్రదం. మార్చి 19 ఉదయం 6:52 నిమిషాలకే తిథి ముగియనుంది.
మరింత Chaitra Amavasya: మార్చిలో చైత్ర అమావాస్య ఎప్పుడు? తేదీ, శుభ ముహూర్తం మరియు పాటించాల్సిన నియమాలు!Category: News
Mahesh Kumar Goud: డ్రగ్స్ టెస్ట్కు సీఎం రేవంత్ సిద్ధం.. కేసీఆర్కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్!
Mahesh Kumar Goud: తెలంగాణలో డ్రగ్స్ కలకలం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్ టెస్ట్కు సిద్ధమని, కేసీఆర్ కూడా ముందుకు రావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. గత ప్రభుత్వం డ్రగ్స్ను పెంచి పోషించిందని, పైలట్ రోహిత్ రెడ్డి వంటి వారిపై చర్యలు తీసుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు.
మరింత Mahesh Kumar Goud: డ్రగ్స్ టెస్ట్కు సీఎం రేవంత్ సిద్ధం.. కేసీఆర్కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్!IPL 2026 SRH Captain: సన్రైజర్స్కు బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్ దూరం! కెప్టెన్గా టీమిండియా స్టార్?
IPL 2026 SRH Captain: గాయం కారణంగా ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లకు దూరం కావడంతో, సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ బాధ్యతలను ఇషాన్ కిషన్ చేపట్టే అవకాశం ఉంది. మార్చి 28న ఆర్సీబీతో జరగనున్న తొలి మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ కొత్త సారథితో బరిలోకి దిగనుంది.
మరింత IPL 2026 SRH Captain: సన్రైజర్స్కు బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్ దూరం! కెప్టెన్గా టీమిండియా స్టార్?Iran: మూడు నౌకలను వదిలితేనే భారత్కు గ్యాస్ సరఫరా!
Iran: ముంబైలో నిలిపివేసిన తమ 3 ఆయిల్ ట్యాంకర్లను విడుదల చేస్తేనే హార్ముజ్ జలసంధి గుండా భారత నౌకలను అనుమతిస్తామని ఇరాన్ షరతు పెట్టింది. దీనివల్ల భారత్కు రావాల్సిన ఎల్పీజీ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయి.
మరింత Iran: మూడు నౌకలను వదిలితేనే భారత్కు గ్యాస్ సరఫరా!Pilot Rohith Reddy: డ్రగ్స్ కేసులో షోకాజు నోటీసులు.. విచారణకు సిట్ ఏర్పాటు!
Pilot Rohith Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజు నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ ఆరోపణలపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. అలాగే, ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం డీసీపీ యోగేష్ నేతృత్వంలో సిట్ (SIT) ఏర్పాటు చేసింది.
మరింత Pilot Rohith Reddy: డ్రగ్స్ కేసులో షోకాజు నోటీసులు.. విచారణకు సిట్ ఏర్పాటు!Hyderabad: ఏసీపీ ఆఫీస్ ముందే కళ్లలో కారం కొట్టి రూ. కోటి లూటీ!
హైదరాబాద్ కూకట్పల్లిలో ఏసీపీ ఆఫీసు సమీపంలోనే రూ. కోటి దోపిడీ జరిగింది. బైక్పై వెళ్తున్న ఇద్దరి కళ్లలో కారం కొట్టి దుండగులు నగదు ఎత్తుకెళ్లారు. ఈ సొమ్మును హవాలా డబ్బుగా అనుమానిస్తున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరింత Hyderabad: ఏసీపీ ఆఫీస్ ముందే కళ్లలో కారం కొట్టి రూ. కోటి లూటీ!KTR: తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో సందడి.. కేటీఆర్ సరదా వ్యాఖ్యలు..!
KTR: తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్, రాజాసింగ్ మధ్య సరదా సంభాషణ సాగగా, మల్లారెడ్డి తన వివాహ వేడుకకు మంత్రులను ఆహ్వానిస్తూనే కాంగ్రెస్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు కూర్చోవడంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరింత KTR: తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో సందడి.. కేటీఆర్ సరదా వ్యాఖ్యలు..!Pakistan: కాబూల్లో పాకిస్థాన్ వైమానిక దాడుల బీభత్సం.. ఆస్పత్రిపై బాంబుల వర్షం.. 400 మంది మృతి!
Pakistan: కాబూల్లోని డ్రగ్ రిహాబిటేషన్ ఆస్పత్రిపై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో 400 మంది మరణించారు. ఈ దాడిని తాలిబన్ ప్రభుత్వం ఖండించగా, ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యం చేసుకున్నామని పాక్ పేర్కొంది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఇప్పుడు తీవ్ర ప్రాణనష్టానికి దారితీస్తోంది.
మరింత Pakistan: కాబూల్లో పాకిస్థాన్ వైమానిక దాడుల బీభత్సం.. ఆస్పత్రిపై బాంబుల వర్షం.. 400 మంది మృతి!Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ
Nara Lokesh: అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్, యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. తెలుగువారి అస్తిత్వం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పోరాటం చిరస్మరణీయమని, ఈ విగ్రహం తెలుగు జాతి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
మరింత Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.. అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణShiv Pratap Shukla: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా ప్రగతి ప్రస్థానం!
Shiv Pratap Shukla: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తూ.. 2047 నాటికి తెలంగాణను ప్రపంచానికి దిక్సూచిగా మారుస్తామన్నారు. రైతులకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం వంటి అభివృద్ధి పనులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మరింత Shiv Pratap Shukla: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా ప్రగతి ప్రస్థానం!