Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్ క్వార్టర్లో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
మరింత Adilabad: ఘనంగా బతుకమ్మ వేడుకలు…Category: Slider
రెజ్లర్ వినేష్ ఫొగాట్ ఘన విజయం..
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి పోటీ చేసిన భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫొగాట్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్పై వినేష్ గెలుపొందారు. మొదటినుంచి వీరిద్దరి మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. చివరి…
మరింత రెజ్లర్ వినేష్ ఫొగాట్ ఘన విజయం..Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దు
జమ్ము కశ్మీర్లో తమ విజయం ఖాయమని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ముఖ్య నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. కశ్మీర్లో ప్రజాతీర్పును గౌరవించాలని, ఎలాంటి కుట్రలకు తెరలేపవద్దని సూచించారు. జమ్ము కశ్మీర్ ఓటర్లు తీసుకున్న నిర్ణయం ఈ రోజు తెలుస్తుందని,…
మరింత Omar abdullah: ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దుRice Mafia: తగ్గేదేలే.. ఎవరేం చేస్తారో చూస్తాం.. రెచ్చిపోతున్న రైస్ మాఫియా!
Rice Mafia: ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్న రైస్ మాఫియా
మరింత Rice Mafia: తగ్గేదేలే.. ఎవరేం చేస్తారో చూస్తాం.. రెచ్చిపోతున్న రైస్ మాఫియా!రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..
హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఓ రేంజ్ లో వెళ్తుంటే ఆప్ పార్టీ మాత్రం అట్టర్ ఫ్లాప్ దిశగా వెళ్తుంది.జమ్మూ కశ్మీర్లో మాత్రం ఎన్సీ, కాంగ్రెస్ కూటమి హవా కొనసాగుతుంటే.. హర్యానా…
మరింత రెండు రాష్ట్రాల్లో అడ్రస్ లేని ఆప్..Removal of Tree: వ్యాపారానికి అడ్డుందని..చెట్టుపై గొడ్డలి దెబ్బ.. నేలకూలిన 50ఏళ్ల వృక్షరాజం !
Removal of Tree: రాత్రికి రాత్రి బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ ఎదురుగా జీహెచ్ఎంసీ ఫుట్ పాత్ మీదున్న చెట్టును నరికేశారు ఘరానా వ్యాపారులు.
మరింత Removal of Tree: వ్యాపారానికి అడ్డుందని..చెట్టుపై గొడ్డలి దెబ్బ.. నేలకూలిన 50ఏళ్ల వృక్షరాజం !Polavaram Project: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ నిధుల విషయంలో కీలక నిర్ణయం!
Polavaram Project: కేంద్రం పోలవరం ప్రాజెక్ట్ కోసం భారీగా నిధులను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది
మరింత Polavaram Project: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. ఆ నిధుల విషయంలో కీలక నిర్ణయం!దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్త
రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. బండ్లగూడ జాగిర్ కార్పోరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ లో నిద్రిస్తున్న భార్యను సుత్తితో కొట్టి హత్య చేశాడు భర్త. వివరాల్లో కి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన శ్రీనివాస్, భార్య కృష్ణవేణి పిల్లలతో…
మరింత దారుణం.. నిద్రపోతున్న భార్యను కిరాతకంగా చంపిన భర్తఅంతా సైలెన్స్.. నాగార్జునపై కేసు దెబ్బకు భయపడ్డారా?
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డ సినీ పరిశ్రమ ఇప్పుడు సైలెంట్ . . ఎందుకు ?
మరింత అంతా సైలెన్స్.. నాగార్జునపై కేసు దెబ్బకు భయపడ్డారా?హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..
హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. ఉదయం 9 గంటలకు తొలిరౌండ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత ట్రెండ్స్పై క్లారిటీ రానుంది. జమ్మూకశ్మీర్లోని 90…
మరింత హర్యానా, జేకే ఎవరికో.. మొదలైన కౌంటింగ్..