S. Jaishankar: విదేశాంగ మంత్రి జైశంకర్ రాజ్యసభలో మాట్లాడుతూ.. ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా గొలుసుకు ముప్పు పొంచి ఉందని, కానీ భారతీయుల ప్రయోజనాలే తమ ప్రభుత్వానికి ముఖ్యం అని తెలిపారు. ఇంధన భద్రత కోసం పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, చర్చల ద్వారానే శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోందని చెప్పారు.
మరింత S. Jaishankar: భారతీయుల ప్రయోజనాలే మా ప్రాధాన్యత.. ఇరాన్ యుద్ధంపై పార్లమెంట్లో ఎస్. జైశంకర్ కీలక ప్రకటన!Category: Slider
Thalapathy Vijay: స్టాలిన్ వర్సెస్ విజయ్.. యువత సపోర్ట్ విజయ్ కె..?
తమిళనాడులో 2026 అసెంబ్లీ ఎన్నికల సమరం విజయ్ టీవీకే పార్టీ రాకతో ఆసక్తికరంగా మారింది. డీఎంకేను ప్రధాన శత్రువుగా ప్రకటిస్తూ, క్షేత్రస్థాయిలో విజయ్ నిర్వహిస్తున్న భారీ ర్యాలీలు పాత రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తున్నాయి. అవినీతి రహిత పాలన మరియు యువత మద్దతుతో అధికార పీఠమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు.
మరింత Thalapathy Vijay: స్టాలిన్ వర్సెస్ విజయ్.. యువత సపోర్ట్ విజయ్ కె..?Tollywood: ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన సినిమాలో ఎలాంటి పాత్రకైనా రెడీ..!
Tollywood: ‘మిరాయ్’ విజయంతో జోరు మీదున్న నటి రితికా నాయక్, తన మనసులోని కోరికను బయటపెట్టింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలో చిన్న పాత్ర దొరికినా చేయడానికి సిద్ధమని తెలిపింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ సరసన నటిస్తున్న ఈమె, భవిష్యత్తులో బన్నీ సినిమాల్లో మెరుస్తుందేమో చూడాలి.
మరింత Tollywood: ఆ హీరో అంటే నాకు పిచ్చి.. ఆయన సినిమాలో ఎలాంటి పాత్రకైనా రెడీ..!Balen Shah: నేపాల్ రాజకీయాల్లో అమెరికా హస్తం?.. ర్యాప్ స్టార్ నుంచి నేపాల్ పీఎం..?
Balen Shah: నేపాల్ ఎన్నికల్లో ర్యాప్ స్టార్ బాలెన్ షా పార్టీ ప్రభంజనం సృష్టిస్తోంది. 183 సీట్లతో ఆయన ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ రాజకీయ ఎదుగుదల వెనుక అమెరికా భారీగా నిధులు ఖర్చు చేసిందని, యూత్ లీడర్లను తయారు చేసే ప్రోగ్రామ్ ద్వారా బాలెన్ షాకు మద్దతు ఇచ్చిందని ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ వెల్లడించింది.
మరింత Balen Shah: నేపాల్ రాజకీయాల్లో అమెరికా హస్తం?.. ర్యాప్ స్టార్ నుంచి నేపాల్ పీఎం..?Mahaa News Exclusive: ఆనంద్, జెమ్ గ్రానెట్స్ మాఫియా పై ‘మహా న్యూస్ Exclusive..
Mahaa News Exclusive: చీమకుర్తిలోని ఆర్.ఎల్ పురంలో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని జెమ్, ఆనంద్ గ్రానైట్స్ లీజుల ముసుగులో ఆర్ఆర్ఆర్ కంపెనీ అక్రమంగా లూటీ చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా లీజుల అమ్మకం, రూ. 100 కోట్ల కుంభకోణం మరియు భద్రతా ప్రమాణాల ఉల్లంఘనపై మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ కథనం ప్రసారం చేస్తోంది.
మరింత Mahaa News Exclusive: ఆనంద్, జెమ్ గ్రానెట్స్ మాఫియా పై ‘మహా న్యూస్ Exclusive..Rupee: డాలర్ ముందు తలవంచిన రూపాయి.. రంగంలోకి దిగనున్న ఆర్బీఐ..?
అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ రూ. 92.30 వద్ద ఆల్-టైమ్ లోకు పడిపోయింది. చమురు ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడుల తరలింపు ఇందుకు ప్రధాన కారణాలు. దీనివల్ల పెట్రోల్ ధరలు, దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
మరింత Rupee: డాలర్ ముందు తలవంచిన రూపాయి.. రంగంలోకి దిగనున్న ఆర్బీఐ..?Mahaa News Exclusive: చీమకుర్తిలో గ్రానైట్ మాఫియా దందా.. 17 ఎకరాల ప్రభుత్వ భూమి లూటీ..
Mahaa News Exclusive: చీమకుర్తిలోని ఆర్.ఎల్ పురంలో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని జెమ్, ఆనంద్ గ్రానైట్స్ సంస్థలు అక్రమంగా లూటీ చేస్తున్నాయి. అనుమతులు లేకుండా లీజుల బదిలీ, కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై మహాన్యూస్ ఎక్స్క్లూజివ్ కథనం ప్రసారం చేస్తోంది. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతోంది.
మరింత Mahaa News Exclusive: చీమకుర్తిలో గ్రానైట్ మాఫియా దందా.. 17 ఎకరాల ప్రభుత్వ భూమి లూటీ..Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. తెరవెనుక చక్రం తిప్పిన వారసుడి ప్రస్థానం ఇదే!
Mojtaba Khamenei: అలీ ఖమేనీ వారసుడిగా మొజ్తబా ఖమేనీని ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా నియమించారు. ఎన్నడూ ప్రభుత్వ పదవులు చేపట్టని ఆయన, రివల్యూషనరీ గార్డ్స్తో ఉన్న బలమైన సంబంధాల వల్ల ఈ పదవిని దక్కించుకున్నారు. ట్రంప్ హెచ్చరికల మధ్య మొజ్తబా ఎంపిక జరగడం యుద్ధ ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉంది.
మరింత Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. తెరవెనుక చక్రం తిప్పిన వారసుడి ప్రస్థానం ఇదే!Mahaa News Exclusive: మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేసేందుకు మహా న్యూస్ సిద్ధం
Mahaa News Exclusive: ప్రకృతి సంపదను కొల్లగొడుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మైనింగ్ మాఫియాపై మహాన్యూస్ యుద్ధం ప్రకటించింది. బినామీల పేర్లతో సాగుతున్న ఈ అక్రమ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులను, వారి చీకటి ఒప్పందాలను పక్కా ఆధారాలతో నేడు ఉదయం 10 గంటల నుండి ప్రసారం చేయనుంది.
మరింత Mahaa News Exclusive: మైనింగ్ మాఫియా గుట్టురట్టు చేసేందుకు మహా న్యూస్ సిద్ధంIPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. బెంగళూరులోనే ఫైనల్ ఫైట్!
IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28న ప్రారంభం కానుంది. గత ఏడాది టైటిల్ గెలిచిన ఆర్సీబీ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఎన్నికల కారణంగా పూర్తి షెడ్యూల్ ఇంకా వెలువడలేదు.
మరింత IPL 2026: ఐపీఎల్ 2026 షెడ్యూల్ వచ్చేసింది.. బెంగళూరులోనే ఫైనల్ ఫైట్!