Asaduddin owaisi: ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమె
మరింత Asaduddin owaisi: అమెరికా దాడిపై ఘాటుగా స్పందించిన ఓవైసీCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Ponguleti srinivas: ఇంకా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు – తల తాకట్టు పెట్టైన నిర్మిస్తాం
Ponguleti srinivas: తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీ
మరింత Ponguleti srinivas: ఇంకా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు – తల తాకట్టు పెట్టైన నిర్మిస్తాంMahesh kumar goud: సర్పంచ్ ఎన్నికలపై పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్
Mahesh kumar goud: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర రాజకీయాలపై
మరింత Mahesh kumar goud: సర్పంచ్ ఎన్నికలపై పీసీసీ చీఫ్ షాకింగ్ కామెంట్స్YS Jagan: జగన్ వాహనం ఢీకొనే సింగయ్య మృతి..
YS Jagan: వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటన సమయంలో జరిగిన విషాద ఘటనపై తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
మరింత YS Jagan: జగన్ వాహనం ఢీకొనే సింగయ్య మృతి..MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEPadi kaushik reddy: రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతాను
బీఆర్ఎస్ (BRS) పార్టీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్వారీ యజమానిని బెదిరించిన కేసులో విడుదలైన అనంతరం శనివారం కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయాయి. నన్ను జైలుకు పంపేందుకు ఎన్నో కుట్రలు చేశారు. కానీ నేను భయపడేది కాదు. రాష్ట్రంలో మంత్రులు ఇసుక మాఫియా, భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. రేపు మీడియా ముందు అన్ని ఆధారాలతో బయటపడతాను. వారికెలాంటి చట్టబద్ధమైన హోదా లేదని చెబుతాను. రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతాను,” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా, క్వారీ యజమానిని బెదిరించిన కేసులో ఇటీవల కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన్ను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం కాజీపేట రైల్వే కోర్టుకు హాజరుపరిచారు. 41ఏ నోటీసులు జారీ చేయకుండా అక్రమంగా అరెస్ట్ చేశారని కౌశిక్ రెడ్డి తరఫున న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, రేపు ఆయన వెల్లడించబోతున్న వివరాలు ఏం ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది.
మరింత Padi kaushik reddy: రాష్ట్రంలో నేనే ‘ఏకే-47’ అవుతానుHyderabad: తెలంగాణలో ఇప్పటి నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ‘112’
Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో అత్యవసర సేవలకు సంబంధించిన
మరింత Hyderabad: తెలంగాణలో ఇప్పటి నుంచి అన్ని ఎమర్జెన్సీ సేవలకు ‘112’Dasoju sravan: రేవంత్ చర్చకు సిద్ధమా..
Dasoju sravan: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, నదీజలాల పంపిణీ అంశం మరోసారి రాజకీయ చర్చలకు
మరింత Dasoju sravan: రేవంత్ చర్చకు సిద్ధమా..Nitin gadkari: 11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమే
11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమే
మరింత Nitin gadkari: 11 సంవత్సరాల్లో ప్రజలు చూసింది కేవలం ఒక న్యూస్ రీల్ మాత్రమేKonda Controversy: వీళ్లు మారరా? సరిపోయారు ఇద్దరూ..!
Konda Controversy: వీళ్లు మారరా? సరిపోయారు ఇద్దరూ..!
మరింత Konda Controversy: వీళ్లు మారరా? సరిపోయారు ఇద్దరూ..!