Amit sha: హిందీని కేవలం సంభాషణలు, అధికారిక పనులకే పరిమితం చేయకుండా, సైన్స్, టెక్నాలజీ, న్యాయం, పోలీసు వ్యవస్థ వంటి కీలక రంగాల్లోనూ ప్రధాన భాషగా మార్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. హిందీ ఇతర భారతీయ భాషలకు పోటీ…
మరింత Amit sha: హిందీని విస్తృత రంగాల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా పిలుపుCategory: Politics
Political News | National Politics | Andhra Pradesh Politics | Telangana Politics | Political news analysis | Political News in Telugu | Telugu Political News
Harish Rao: 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో
Harish Rao: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దెబ్బతిన్నదని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల 13 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల…
మరింత Harish Rao: 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలోNarayana singh: మహిళా సాధికారతలో ఎన్టీఆర్ కృషి విశేషం
Narayana singh: తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారిత సదస్సులో ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ స్వయంగా ఎన్టీఆర్ను గుర్తుచేసుకున్నారు. మహిళా సాధికారిత కోసం నందమూరి తారకరామారావు అపార కృషి చేశారని ఆయన…
మరింత Narayana singh: మహిళా సాధికారతలో ఎన్టీఆర్ కృషి విశేషంAmaravati: ప్రపంచ రికార్డు సాధించిన దేవాన్ష్
Amaravati::ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. చెక్మేట్ సాల్వర్-175లో దేవాన్ష్ అత్యంత వేగంగా పజిల్స్ను పూర్తి చేసి ఈ ఘనతను సాధించారు. లండన్ వెస్ట్ మినిస్టర్ హాలులో జరిగిన…
మరింత Amaravati: ప్రపంచ రికార్డు సాధించిన దేవాన్ష్Mumbai; టీవీలు పగలగొట్టిన శివసేన నేతలు
Mumbai ; ఆసియా కప్–2025లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ముంబైలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) కార్యకర్తలు ఈ మ్యాచ్కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే…
మరింత Mumbai; టీవీలు పగలగొట్టిన శివసేన నేతలుNirmala sitaraman: తాగే టీ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి అంశంలోనూ జీఎస్టీ తగ్గింది
Nirmala sitaraman: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ సంస్కరణల ప్రభావాన్ని వివరించారు. ఆదివారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “ఉదయం తాగే టీ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి అంశంలోనూ జీఎస్టీ ప్రభావం…
మరింత Nirmala sitaraman: తాగే టీ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి అంశంలోనూ జీఎస్టీ తగ్గిందిKTR: తల రైలు కింద పెడతానన్నాడు
KTR: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించి సభలో పాల్గొన్నారు.
మరింత KTR: తల రైలు కింద పెడతానన్నాడుMAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVEMahaa Vamsi: సజ్జల అద్భుత అబద్ధం..బాగోతం బయటపెట్టిన మహా వంశీ..!
Mahaa Vamsi: సజ్జల అద్భుత అబద్ధం..బాగోతం బయటపెట్టిన మహా వంశీ..
మరింత Mahaa Vamsi: సజ్జల అద్భుత అబద్ధం..బాగోతం బయటపెట్టిన మహా వంశీ..!Mahaa Vamsi: బాబు ఇంటికి జగన్ రోడ్డు..వెతుకుతున్న జనం..
Mahaa Vamsi: బాబు ఇంటికి జగన్ రోడ్డు..వెతుకుతున్న జనం..
మరింత Mahaa Vamsi: బాబు ఇంటికి జగన్ రోడ్డు..వెతుకుతున్న జనం..