TVK Chief Vijay

TVK Chief Vijay: రాజకీయాల్లో విజయ్ మార్క్.. తన డ్రైవర్ కుమారుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ‘దళపతి’!

TVK Chief Vijay: తమిళనాడు ఎన్నికల రేసులో విజయ్ తన డ్రైవర్ కుమారుడు రాజశేఖర్‌ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి సరికొత్త రాజకీయ ఒరవడిని సృష్టించారు. వేదికపై భావోద్వేగానికి లోనైన అభ్యర్థిని విజయ్ స్వయంగా ఓదార్చడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సామాన్యులకు రాజ్యాధికారం అందించడమే తన ఉద్దేశమని విజయ్ ఈ నిర్ణయంతో నిరూపించారు.

మరింత TVK Chief Vijay: రాజకీయాల్లో విజయ్ మార్క్.. తన డ్రైవర్ కుమారుడిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన ‘దళపతి’!
Harish Rao

Harish Rao: రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారు..దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీకి రావాలని..!

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు. సిద్దిపేటలో తనపై పోటీకి రావాలని సవాల్ విసిరారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల బీఆర్ఎస్‌కే మేలు జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆయన ఆరోపించారు. జీవన్ రెడ్డి చేరికపై వేచి చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మరింత Harish Rao: రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారు..దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీకి రావాలని..!
Jeevan Reddy

Jeevan Reddy: రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా.. జీవన్‌రెడ్డి రాజీనామా!

Jeevan Reddy: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తనను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు 1,500 మంది కార్యకర్తలు పార్టీని వీడటంతో జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది. ఇకపై రేవంత్ రెడ్డిపై పోరాటం కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

మరింత Jeevan Reddy: రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తా.. జీవన్‌రెడ్డి రాజీనామా!
Jeevan Reddy

Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై? క్లైమాక్స్‌కు చేరిన బుజ్జగింపుల పర్వం.. జగిత్యాల నివాసంలో పీసీసీ చీఫ్ భేటీ!

Jeevan Reddy: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన మాజీ మంత్రి జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు. జగిత్యాల నివాసంలో వీరిద్దరి భేటీ కొనసాగుతోంది. జీవన్‌రెడ్డి అభిమానులు ఆయనను ‘పొలిటికల్ సూపర్ స్టార్’గా అభివర్ణిస్తూ రజినీకాంత్ డైలాగులతో పోస్టర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.

మరింత Jeevan Reddy: కాంగ్రెస్‌కు జీవన్‌రెడ్డి గుడ్‌బై? క్లైమాక్స్‌కు చేరిన బుజ్జగింపుల పర్వం.. జగిత్యాల నివాసంలో పీసీసీ చీఫ్ భేటీ!
Nara Lokesh

Nara Lokesh: చంద్రబాబుపై ఉన్న నమ్మకమే ఈ భారీ ప్రాజెక్టు.. ఏపీకి పెట్టుబడిదారుల క్యూ!

Nara Lokesh: అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు భూమిపూజ జరిగింది. లక్ష మందికి ఉపాధి కల్పించే ఈ మెగా ప్రాజెక్టుతో పాటు రూ.11,198 కోట్లతో ఒక ప్రత్యేక పోర్టును కూడా నిర్మించనున్నారు. 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించి, ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

మరింత Nara Lokesh: చంద్రబాబుపై ఉన్న నమ్మకమే ఈ భారీ ప్రాజెక్టు.. ఏపీకి పెట్టుబడిదారుల క్యూ!
Harish Rao

Harish Rao: రైతు భరోసా ఎగ్గొట్టారు.. పంట బీమా ఎత్తేశారు

Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రైతు భరోసా కింద ఇవ్వాల్సిన రూ. 19 వేల కోట్లను ప్రభుత్వం ఎగ్గొట్టిందని, పంట బీమా పథకాన్ని బడ్జెట్‌లో తొలగించిందని ఆయన ఆరోపించారు. రుణమాఫీ అమలులో కూడా ప్రభుత్వం విఫలమైందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

మరింత Harish Rao: రైతు భరోసా ఎగ్గొట్టారు.. పంట బీమా ఎత్తేశారు
Mahaa News Exclusive

Mahaa News Exclusive: చీమకుర్తిలో గ్రానైట్ మాఫియా దందా.. 17 ఎకరాల ప్రభుత్వ భూమి లూటీ..

Mahaa News Exclusive: చీమకుర్తిలోని ఆర్.ఎల్ పురంలో 17 ఎకరాల ప్రభుత్వ భూమిని జెమ్, ఆనంద్ గ్రానైట్స్ సంస్థలు అక్రమంగా లూటీ చేస్తున్నాయి. అనుమతులు లేకుండా లీజుల బదిలీ, కోట్ల రూపాయల ముడుపుల వ్యవహారంపై మహాన్యూస్ ఎక్స్‌క్లూజివ్ కథనం ప్రసారం చేస్తోంది. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతోంది.

మరింత Mahaa News Exclusive: చీమకుర్తిలో గ్రానైట్ మాఫియా దందా.. 17 ఎకరాల ప్రభుత్వ భూమి లూటీ..
Pawan Kalyan:

Pawan Kalyan: వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా.. 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారు

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత ప్రభుత్వం చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పులను విమర్శిస్తూ, కూటమి హయాంలో వృద్ధి రేటు 11.75 శాతానికి పెరిగిందని తెలిపారు. 16 వేల టీచర్ పోస్టుల భర్తీ, నీటి ప్రాజెక్టుల పూర్తి మరియు 15 ఏళ్ల సుస్థిర పాలన ద్వారా ఏపీని అభివృద్ధి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మరింత Pawan Kalyan: వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా.. 1100 మంది ఉన్నట్టు మాట్లాడతారు
Dhulipalla Narendra

Dhulipalla Narendra: 33 రోజులు జైల్లో పెట్టి సంగం డెయిరీ అంతా జల్లెడ పట్టారు

Dhulipalla Narendra: •కుటుంబ సమేతంగా పవన్ కళ్యాణ్ పడ్డ బందరు బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం

మరింత Dhulipalla Narendra: 33 రోజులు జైల్లో పెట్టి సంగం డెయిరీ అంతా జల్లెడ పట్టారు
Nitish Kumar

Nitish Kumar: చిరకాల కోరిక కోసం.. సీఎం పదవికి రాజీనామా..?

Nitish Kumar: రాజ్యసభకు పోటీ చేస్తున్నట్లు నితీష్ కుమార్ అధికారికంగా ప్రకటిస్తూ బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలనే తన కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని, అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం తన సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన భావోద్వేగంతో వెల్లడించారు.

మరింత Nitish Kumar: చిరకాల కోరిక కోసం.. సీఎం పదవికి రాజీనామా..?