AP News

AP News: పల్లె ప్రజలకు సర్కార్ సంక్రాంతి కానుక.. ఇక గ్రామాలకూ అన్న క్యాంటీన్లు!

AP News: పల్లె ప్రజలకు సర్కార్ సంక్రాంతి కానుక.. ఇక గ్రామాలకూ అన్న క్యాంటీన్లు!

మరింత AP News: పల్లె ప్రజలకు సర్కార్ సంక్రాంతి కానుక.. ఇక గ్రామాలకూ అన్న క్యాంటీన్లు!

Mumbai: చేతులు కలిపిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే

Mumbai: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే మళ్లీ ఒకే వేదికపైకి వచ్చారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేన (యూబీటీ) మరియు మహారాష్ట్ర…

మరింత Mumbai: చేతులు కలిపిన ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే

Janardhan Reddy: టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం

Janardan Reddy: గత వైసీపీ ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని రాష్ట్ర కార్మిక, పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర…

మరింత Janardhan Reddy: టీటీడీలో ప్రక్షాళన ప్రారంభించాం
Harish Rao

Harish Rao: రెండేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుంది: హరీష్‌రావు

Harish Rao: బీఆర్‌ఎస్ నేత మాజీ మంత్రి హరీష్‌రావు తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత Harish Rao: రెండేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుంది: హరీష్‌రావు
Kandula Durgesh

Kandula Durgesh: ఏపీలో సినిమా టికెట్ ధరలపై కొత్త పాలసీ.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

Kandula Durgesh: ఏపీలో సినిమా టికెట్ ధరలపై కొత్త పాలసీ.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

మరింత Kandula Durgesh: ఏపీలో సినిమా టికెట్ ధరలపై కొత్త పాలసీ.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

Tollywood: బన్నీ–త్రివిక్రమ్ కాంబో.. వెయ్యి కోట్ల చిత్రం?

Tollywood: టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్లలో ఒకటైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జోడీ మరోసారి తెరపై కనిపించబోతోందన్న వార్తలు ఫిల్మ్‌నగర్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఈ హిట్ కాంబో నాలుగోసారి…

మరింత Tollywood: బన్నీ–త్రివిక్రమ్ కాంబో.. వెయ్యి కోట్ల చిత్రం?
California

California: కాలిఫోర్నియాలో 30 మంది భారతీయులు అరెస్టు

California: అమెరికాలో అక్రమ వలసలపై చర్యలు మరింత కఠినంగా మారుతున్నాయి.

మరింత California: కాలిఫోర్నియాలో 30 మంది భారతీయులు అరెస్టు
Chandrababu Naidu

Chandrababu Naidu: ప్రజల వద్దకే పాలన.. వేగంగా సేవలు అందించడమే లక్ష్యం

Chandrababu Naidu: ప్రజల వద్దకే పాలన.. వేగంగా సేవలు అందించడమే లక్ష్యం

మరింత Chandrababu Naidu: ప్రజల వద్దకే పాలన.. వేగంగా సేవలు అందించడమే లక్ష్యం

Bhatti vikramarka: రాష్ట్ర భవిష్యత్‌ విద్యార్థులే.. 2047 లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళి

Bhatti vikramarka: ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర విద్యా రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర భవిష్యత్‌ను తీర్చిదిద్దే ప్రధాన శక్తి విద్యార్థులేనని పేర్కొన్న ఆయన, దేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన…

మరింత Bhatti vikramarka: రాష్ట్ర భవిష్యత్‌ విద్యార్థులే.. 2047 లక్ష్యంగా ప్రభుత్వ ప్రణాళి

Hyderabad: 1,441 పాఠశాలలను మూసివేస్తున్నట్టు జీ.ఓ విడుదల చేసిన ప్రభుత్వం

Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి కూడా లేని ‘జీరో ఎన్‌రోల్మెంట్’ ప్రభుత్వ పాఠశాలలపై పాఠశాల విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు లేని పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే ఇలాంటి పాఠశాలలను జిల్లా…

మరింత Hyderabad: 1,441 పాఠశాలలను మూసివేస్తున్నట్టు జీ.ఓ విడుదల చేసిన ప్రభుత్వం