గత పదేండ్లు స్వర్ణయుగంలా నడించిందని, ఈ పది నెలల నుంచి దినమొక యుగంలా ఉందని ఎమ్మెల్యే కేటిఆర్ అన్నారు.Bవిద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. సిరిసిల్లలో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి బహిరంగ విచారణ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేటిఆర్ పాల్గొని…
మరింత Ktr: విద్యుత్ ఛార్జీలు పెంపునకు మేం వ్యతిరేకంCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Congress: కర్ణాటకలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్
Congress: దక్షిణ కన్నడ, ఉడిపి జిల్లాల స్థానిక సంస్థల మండలి ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కిషోర్ కుమార్ పుత్తూరు విజయం సాధించారు.
మరింత Congress: కర్ణాటకలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్UP Bypolls: యూపీ ఉపఎన్నికల నుంచి పక్కకు తప్పుకున్న కాంగ్రెస్!
UP Bypolls: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయడం లేదు.
మరింత UP Bypolls: యూపీ ఉపఎన్నికల నుంచి పక్కకు తప్పుకున్న కాంగ్రెస్!Terrorist Attack: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మరణం
Terrorist Attack: జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్లోని నాగిన్ ప్రాంతంలోని నియంత్రణ రేఖ సమీపంలో గురువారం సాయంత్రం 18 రాష్ట్రీయ రైఫిల్స్ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.
మరింత Terrorist Attack: జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి.. ఇద్దరు జవాన్లు మరణంGurupat Singh: సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలి..లేకపోతే పేల్చేస్తం
సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలని ఖలిస్థాని ఏర్పాటువాది గురపత్వంత్ సింగ్ పన్నూ భారత్ కు మరోసారి హెచ్చరికలు జారీ చేశాడు. ఇటీవలే విమానాలు పేల్చేస్తానన్న పన్నూ.. ఇప్పుడేమో సీఆర్పీఎఫ్ పాఠశాలలు మూసివేయాలని బెదిరించాడు. భారత్లోని సీఆర్పీఎఫ్ పాఠశాలలను మూసివేయాలని హెచ్చరికలు జారీ…
మరింత Gurupat Singh: సీఆర్ పీఎఫ్ స్కూళ్లను మూసివేయాలి..లేకపోతే పేల్చేస్తంPalnadu: రేషన్ అక్రమ రవాణాలో వ్యక్తి మృతి
Palnadu: తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా రేషన్ రవాణా చేస్తూ ప్రమాదవశాత్తు రేషన్ వాహనం తిరగబడి దాచేపల్లికి చెందిన షేక్ నాగూర్ 25 సంవత్సరాల వ్యక్తి మృతి
మరింత Palnadu: రేషన్ అక్రమ రవాణాలో వ్యక్తి మృతిWomen Cricket: తొలి వన్డేలో టీమిండియా బోణీ
Women Cricket: న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత మహిళా జట్టు ఘనంగా బోణీ కొట్టింది.
మరింత Women Cricket: తొలి వన్డేలో టీమిండియా బోణీHyderabad: హైదరాబాద్ లో భారీగా పట్టుబడి డ్రగ్స్
హైదరాబాద్ నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. నగర కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. రెండు డ్రగ్స్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు. హెచ్ న్యూ పోలీస్ ఆపరేషన్లో డ్రగ్స్ పెడ్లర్స్ పట్టుబడ్డారు. విదేశీయుడు సహా ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్స్ను…
మరింత Hyderabad: హైదరాబాద్ లో భారీగా పట్టుబడి డ్రగ్స్Delhi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిపై రూ.10 లక్షల రివార్డ్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్పై ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. ముంబైలో ఈ నెలలో హత్యకు గురైన కాంగ్రెస్ లీడర్ బాబా సిద్దీకి మర్డర్,…
మరింత Delhi: లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిపై రూ.10 లక్షల రివార్డ్Tirupati: తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబేదిరింపు కాల్
బాంబ్ బెదిరింపులతో అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు…
మరింత Tirupati: తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబేదిరింపు కాల్