Hulk Hogan: ప్రముఖ రెజ్లింగ్ దిగ్గజం హల్క్ హోగన్ (Hulk Hogan) కన్నుమూశారు. ఆయన గురువారం, జూలై 24, 2025న 71 సంవత్సరాల వయస్సులో తన ఫ్లోరిడాలోని నివాసంలో గుండెపోటుతో (cardiac arrest) మరణించినట్లు US మీడియా నివేదించింది.
మరింత Hulk Hogan: ప్రముఖ రెజ్లర్ హల్క్ హోగన్ కన్నుమూతCategory: Latest News
Latest News | Latest Telugu News | Latest Andhra Pradesh News | Latest Telangana News
Manipur: మణిపూర్లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగింపు
Manipur: మణిపూర్లో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మరింత Manipur: మణిపూర్లో మరో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన పొడిగింపుRajasthan: పాఠశాలలో కూలిన పైకప్పు.. నలుగురు చిన్నారులు మృతి
Rajasthan: రాజస్థాన్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజస్థాన్లోని ఝాలవర్లో గురువారం, జూలై 24, 2025 న ఒక పాఠశాల పైకప్పు కూలిపోవడంతో నలుగురు చిన్నారులు మరణించారు.
మరింత Rajasthan: పాఠశాలలో కూలిన పైకప్పు.. నలుగురు చిన్నారులు మృతిJanhvi Kapoor: నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న అందాల జాన్వీ!
Janhvi Kapoor: టాలీవుడ్ లోకి దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్, తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మరింత Janhvi Kapoor: నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్న అందాల జాన్వీ!Chittoor: చిత్తూరులో దారుణం: ప్రియుడి కోసం ఒంటికి నిప్పంటించుకున్న కానిస్టేబుల్
Chittoor: ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని తెలుసుకున్న ఓ మహిళా కానిస్టేబుల్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ప్రియుడి ఇంటి ముందు తన ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
మరింత Chittoor: చిత్తూరులో దారుణం: ప్రియుడి కోసం ఒంటికి నిప్పంటించుకున్న కానిస్టేబుల్SSMB29 హైప్ డబుల్: పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!
SSMB29: టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న SSMB29 చిత్రం ఇప్పటికే భారీ అంచనాల మధ్య షూటింగ్ జరుపుకుంటోంది.
మరింత SSMB29 హైప్ డబుల్: పృథ్వీరాజ్ కామెంట్స్ వైరల్!Kakani: కాకాణికి ఆగస్టు 7 వరకు రిమాండ్.. భూ కుంభకోణం కేసు
Kakani: ఫోర్జరీ సంతకాల కేసులో చిక్కుకున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి న్యాయస్థానం మరోసారి రిమాండ్ విధించింది.
మరింత Kakani: కాకాణికి ఆగస్టు 7 వరకు రిమాండ్.. భూ కుంభకోణం కేసుTS DOST Notification 2025: నేటి నుంచి దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభం
TS DOST Notification 2025: తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త! డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్-తెలంగాణ (దోస్త్) ప్రత్యేక విడత ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు (శుక్రవారం, జూలై 25, 2025) నుంచి ప్రారంభమైంది.
మరింత TS DOST Notification 2025: నేటి నుంచి దోస్త్ ప్రత్యేక విడత ప్రవేశాల రిజిస్ట్రేషన్ ప్రారంభంMandipalli Bros on Fire: ఆ మంత్రి వైల్డ్ ఫైర్.. వైసీపీ మాజీకి 33 సార్లు ఫోన్
Mandipalli Bros on Fire: ఆ మంత్రి వైల్డ్ ఫైర్.. వైసీపీ మాజీకి 33 సార్లు ఫోన్
మరింత Mandipalli Bros on Fire: ఆ మంత్రి వైల్డ్ ఫైర్.. వైసీపీ మాజీకి 33 సార్లు ఫోన్MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE
MAHAA BREAKING NEWS: ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , నేషనల్ , ఇంటర్నేషనల్ గా వస్తున్న ప్రతి తాజా వార్తను తెలుసుకోవచ్చు.
మరింత MAHAA BREAKING NEWS: మహా బ్రేకింగ్ న్యూస్.. LIVE