Telangana:హైద‌రాబాద్ వ‌చ్చే విమానాల‌కే బాంబు బెదిరింపు కాల్‌

Telangana: కేంద్ర విమానాయాన సంస్థ హెచ్చ‌రిక‌ల‌ను సైతం బేఖాత‌రు చేస్తూ దుండ‌గుల నుంచి విమానాల‌కు బాంబు బెదిరింపు కాల్స్ వ‌స్తూనే ఉన్నాయి. తాజాగా బుధ‌వారం ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల‌కు బాంబు బెదిరింపు కాల్స వ‌చ్చాయి. చెన్నై నుంచి హైద‌రాబాద్ వ‌చ్చిన విమానాల్లో బాంబ్ ఉన్న‌ద‌ని ఓ వ్య‌క్తి నుంచి కాల్ వ‌చ్చింది. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ అధికారులు అప్ర‌మ‌త్తం అయ్యారు. వెంట‌నే ఆయా విమానాల్లో త‌నిఖీల‌ను చేప‌ట్టారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Goa:మ‌ళ్లీ విమానానికి బాంబు బెదిరింపు.. అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *