Cooking Gas: పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో నెలకొన్న గ్యాస్ కొరతను దృష్టిలో ఉంచుకుని కేంద్రం కొత్త రూల్ తెచ్చింది. పైపుడ్ గ్యాస్ (PNG) ఉన్నవారు తమ ఎల్పీజీ (LPG) కనెక్షన్లను వెంటనే వదులుకోవాలని ఆదేశించింది. నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 24 లక్షల సిలిండర్లను డెలివరీ చేసి ప్రజలకు భరోసా కల్పించింది.
మరింత Cooking Gas: పైపుడ్ గ్యాస్ ఉంటే ఎల్పీజీ రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం!Blog
Harish Rao: బీసీలకు రేవంత్ ప్రభుత్వం ద్రోహం చేసింది..
Harish Rao: బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను మోసం చేసిందని హరీశ్ రావు విమర్శించారు. ఏటా రూ. 20 వేల కోట్లు కేటాయిస్తామన్న హామీ అటకెక్కిందని, రేపటి నుంచి జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.
మరింత Harish Rao: బీసీలకు రేవంత్ ప్రభుత్వం ద్రోహం చేసింది..Moinabad: డ్రగ్స్ పార్టీ కలకలం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో పాటు ఐదుగురికి పాజిటివ్.. గన్ఫైర్తో వణికిన ఫామ్హౌస్!
Moinabad: మొయినాబాద్లోని మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి ఫామ్హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రోహిత్రెడ్డి సహా ఐదుగురికి కొకైన్ పాజిటివ్ అని తేలింది. కాల్పులు జరిపిన నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు, సిమ్లా నుండి డ్రగ్స్ తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఫామ్హౌస్ను సీజ్ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మరింత Moinabad: డ్రగ్స్ పార్టీ కలకలం.. మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డితో పాటు ఐదుగురికి పాజిటివ్.. గన్ఫైర్తో వణికిన ఫామ్హౌస్!PM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో రూ. 2 వేలు పడలేదా? అయితే వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి!
PM Kisan: పీఎం కిసాన్ 22వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. మీ ఖాతాలో రూ. 2 వేలు జమ కాకపోతే 155261 నంబర్కు కాల్ చేయవచ్చు లేదా మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈ-కేవైసీ అప్డేట్ లేకపోవడం లేదా ఆధార్ లింక్ కాకపోవడం వల్లే నిధులు ఆగిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరింత PM Kisan: పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో రూ. 2 వేలు పడలేదా? అయితే వెంటనే ఇలా ఫిర్యాదు చేయండి!Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. మెకానిక్ సలహానే ముంచేసింది!
Crime News: అన్నమయ్య జిల్లా పుంగనూరులో బైక్ పొగ పీల్చి తాత మరియు ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మెకానిక్ సలహాతో ఇంటి లోపల రాత్రంతా బైక్ స్టార్ట్ చేసి ఉంచడం, సరైన వెంటిలేషన్ లేకపోవడంతో గది నిండా పొగ వ్యాపించి ఈ ఘోర ప్రమాదం జరిగింది. పై గదిలో ఉన్న తల్లిదండ్రులు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
మరింత Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబంలో నలుగురు మృతి.. మెకానిక్ సలహానే ముంచేసింది!Pawan Kalyan: కొండకోనల్లో కన్నీటి గాథలు.. గిరిజనుల కష్టాలకు చలించిపోయిన డిప్యూటీ సీఎం.
Pawan Kalyan: కొండకోనల్లో కన్నీటి గాథలు.. గిరిజనుల కష్టాలకు చలించిపోయిన డిప్యూటీ సీఎం.
మరింత Pawan Kalyan: కొండకోనల్లో కన్నీటి గాథలు.. గిరిజనుల కష్టాలకు చలించిపోయిన డిప్యూటీ సీఎం.PM Modi: హస్తం పార్టీపై ప్రధాని నిప్పులు.. ఆరాటం తప్ప పోరాటం లేదంటూ ఎద్దేవా
PM Modi: హస్తం పార్టీపై ప్రధాని నిప్పులు.. ఆరాటం తప్ప పోరాటం లేదంటూ ఎద్దేవా
మరింత PM Modi: హస్తం పార్టీపై ప్రధాని నిప్పులు.. ఆరాటం తప్ప పోరాటం లేదంటూ ఎద్దేవాWeather Alert: ఉక్కపోతకు ‘చెక్’.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి పలకరింపు.. ఎక్కడెక్కడంటే?
Weather Alert: ఉక్కపోతకు ‘చెక్’.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి పలకరింపు.. ఎక్కడెక్కడంటే?
మరింత Weather Alert: ఉక్కపోతకు ‘చెక్’.. తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి పలకరింపు.. ఎక్కడెక్కడంటే?Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కక్షతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!
Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కక్షతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!
మరింత Kamareddy: రాజు వెడ్స్ రాంబాయి సీన్ రిపీట్.. కక్షతో యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది!Bandi Sanjay: వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. కాంగ్రెస్ గ్యారంటీలు ఫోటోలకే పరిమితం..!
కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ నుండి కొండగట్టు వరకు 40 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గ్యారంటీలు అమలు కావడం లేదని విమర్శించారు. గ్యాస్ కొరతపై భయాందోళనలు వద్దని, కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మరింత Bandi Sanjay: వచ్చేది బీజేపీ ప్రభుత్వమే.. కాంగ్రెస్ గ్యారంటీలు ఫోటోలకే పరిమితం..!