Makara Sankranti 2026: సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
మరింత Makara Sankranti 2026: సంక్రాంతి ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో 6 ప్రత్యేక రైళ్లు.. షెడ్యూల్ ఇదే!Blog
Chandrababu: తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా జైలుకు పంపిస్తా..
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో కొత్త శకాన్ని ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సంచలన వ్యాఖ్యలు చేశారు.
మరింత Chandrababu: తప్పు చేస్తే సొంత పార్టీ వారైనా జైలుకు పంపిస్తా..Banana: శీతాకాలంలో అరటిపండు తింటే జలుబు చేస్తుందా? నిపుణులు ఏమంటున్నారు?
Banana: చలికాలం వచ్చిందంటే చాలు.. మన ఆహారపు అలవాట్లలో ఎన్నో మార్పులు చేసుకుంటాం.
మరింత Banana: శీతాకాలంలో అరటిపండు తింటే జలుబు చేస్తుందా? నిపుణులు ఏమంటున్నారు?Drug Bust: హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. పట్టుబడ్డ డాక్టర్లు, టెక్కీలు
Drug Bust: నూతన సంవత్సర వేడుకల వేళ నగరంలో మరోసారి మాదకద్రవ్యాల కలకలం రేగింది.
మరింత Drug Bust: హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం.. పట్టుబడ్డ డాక్టర్లు, టెక్కీలుHoroscope Today: వారు ఆశించిన శుభవార్తలు వింటారు..12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today: వారు ఆశించిన శుభవార్తలు వింటారు..12 రాశుల వారికి రాశిఫలాలు
మరింత Horoscope Today: వారు ఆశించిన శుభవార్తలు వింటారు..12 రాశుల వారికి రాశిఫలాలుCricket: శ్రీలంక విలవిల… భారత్కు ఈజీ టార్గెట్
Cricket: భారత్–శ్రీలంక మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్, స్పిన్నర్ దీప్తి శర్మ ధాటికి శ్రీలంక బ్యాటర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఫలితంగా శ్రీలంక జట్టు నిర్ణీత…
మరింత Cricket: శ్రీలంక విలవిల… భారత్కు ఈజీ టార్గెట్Hyderabad: హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు
Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి, ప్రముఖ నటుడు నవీన్ పోలిశెట్టితో కలిసి వేదికపై డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఈ సందడి కార్యక్రమం ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలోని ‘రాజు గారి పెళ్లిరో’ పాట లిరికల్…
మరింత Hyderabad: హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలుHyderabad: రైతు భరోసా నిలిపివేత ప్రచారం అవాస్తవం: తెలంగాణ ప్రభుత్వం స్పష్టం
Hyderabad: తెలంగాణలో రైతు భరోసా పథకాన్ని నిలిపివేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ‘ఎక్స్’ వేదికగా స్పష్టం…
మరింత Hyderabad: రైతు భరోసా నిలిపివేత ప్రచారం అవాస్తవం: తెలంగాణ ప్రభుత్వం స్పష్టంDelhi; జలాంతర్గామిలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Delhi: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించనున్నారు. ఈ నెల 28న కర్ణాటకలోని కార్వార్ హార్బర్ నుంచి ఆమె ఈ ప్రత్యేక ప్రయాణం చేపట్టనున్నట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. శనివారం నుంచి నాలుగు రోజుల పాటు ఆమె గోవా, ఝార్ఖండ్, కర్ణాటక…
మరింత Delhi; జలాంతర్గామిలో ప్రయాణించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముHyderabad: ఏసీతో జాగ్రత్త.. ఇప్పుడే హైదరాబాద్లో రెండేళ్ల బాలుడు మృతి
Hyderabad: హైదరాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నగరంలోని కాచిగూడ పరిధి సుందర్నగర్లో ఓ ఇంట్లో ఏసీ నుంచి మంటలు చెలరేగడంతో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. సమాచారం ప్రకారం, ఇంట్లోని గదిలో ఏసీ అకస్మాత్తుగా…
మరింత Hyderabad: ఏసీతో జాగ్రత్త.. ఇప్పుడే హైదరాబాద్లో రెండేళ్ల బాలుడు మృతి