Hyderabad: హైకోర్టుకు స్మిత సబర్వాల్ ఏ కేసు తెలుసా?

Hyderabad: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టు మెట్లెక్కారు. జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నివేదికలో తన పేరును తొలగించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా…

మరింత Hyderabad: హైకోర్టుకు స్మిత సబర్వాల్ ఏ కేసు తెలుసా?

Harish Rao: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం

Harish Rao: రేషన్ డీలర్ల సమస్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో స్పందించారు. మంగళవారం రేషన్ డీలర్లు ఆయనను కలిసి తమ గోడును వెల్లడించగా, ఈ సందర్భంగా ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై…

మరింత Harish Rao: రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం

Hyderabad: సిరిసిల్ల కలెక్టర్‌ కు డ్రెస్ సెన్స్ లేదు హైకోర్టు ఆగ్రహం

Hyderabad: సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన డ్రెస్సింగ్ సెన్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం, “కలెక్టర్‌ను చూసే భయంగా ఉంది. ఇలాంటి వ్యక్తి ప్రజలకు ఎలా సేవ చేస్తారు?” అని…

మరింత Hyderabad: సిరిసిల్ల కలెక్టర్‌ కు డ్రెస్ సెన్స్ లేదు హైకోర్టు ఆగ్రహం

Kushboo: చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాల్లో ఖుష్బూ 

Khushboo: సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్ చార్మినార్ వద్ద నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన ఈ వేడుకల్లో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ…

మరింత Kushboo: చార్మినార్ వద్ద బతుకమ్మ సంబరాల్లో ఖుష్బూ 

Azam khan: 23 నెలల తర్వాత విడుదలైన ఆజంఖాన్

Azam khan: సమాజ్‌వాది పార్టీ (Samajwadi Party) సీనియర్ నేత, మాజీ ఎంపీ ఆజంఖాన్ (Azam Khan) మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు. సుమారు 23 నెలల తర్వాత ఆయన జైలు బయటకు రావడంతో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు.…

మరింత Azam khan: 23 నెలల తర్వాత విడుదలైన ఆజంఖాన్

Nara lokesh: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Nara lokesh: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నెలకొన్న అనుమానాలకు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలి వేదికగా తెరదించారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ప్రణాళిక ఏదీ లేనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కర్మాగారం పునరుద్ధరణ…

మరింత Nara lokesh: వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై మంత్రి లోకేష్ సంచలన వ్యాఖ్యలు
Arvind Dharmapuri

Aravind: కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుంది

Aravind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన, తప్పడు హామీలతో కాంగ్రెస్ దొంగదారిన అధికారంలోకి వచ్చిందని…

మరింత Aravind: కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుంది

Hyderabad: బిజెపిలో చేరిన వరుణ్ సందేశ్ తల్లి

Hyderabad: ప్రముఖ సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి డాక్టర్ రమణి భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కండువా కప్పి అధికారికంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణి మాట్లాడుతూ,…

మరింత Hyderabad: బిజెపిలో చేరిన వరుణ్ సందేశ్ తల్లి

Tirumala: టీటీడీకి 60 లక్షల విరాళం ఇచ్చిన తెలంగాణ ఎంపీ

Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తెలంగాణ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ విరాళం సమర్పించారు. మంగళవారం ఆయన సుమారు రూ.60 లక్షల విలువైన అపూర్వమైన స్వర్ణాభరణాన్ని శ్రీవారికి కానుకగా సమర్పించారు. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం…

మరింత Tirumala: టీటీడీకి 60 లక్షల విరాళం ఇచ్చిన తెలంగాణ ఎంపీ

Sudha murthy: సుధా మూర్తి కి వల వేసిన సైబర్ నేరగాళ్లు

Sudha murthy: ఇటీవల సైబర్ నేరగాళ్లు ప్రముఖ వ్యక్తులపై మోసానికి ప్రయత్నిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి భార్య, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి మరియు చిక్కబళ్లాపూర్ బీజేపీ ఎంపీ కె. సుధాకర్ భార్య ప్రీతి లక్ష్యంగా ఉన్నాయి…

మరింత Sudha murthy: సుధా మూర్తి కి వల వేసిన సైబర్ నేరగాళ్లు