Kishan Reddy: ప్రతి పత్తి గింజ కొంటాం

Kishan Reddy: కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పత్తి రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పత్తి కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఇందుకోసం తాను కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్…

మరింత Kishan Reddy: ప్రతి పత్తి గింజ కొంటాం

Ponnam Prabhakar: పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు నమోదైంది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ, ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నేతలు…

మరింత Ponnam Prabhakar: పొన్నం ప్రభాకర్‌పై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు

Manda krishna: దున్నపోతు” అని సంబోధించడం దారుణం

Manda krishna: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్‌ను “దున్నపోతు” అని సంబోధించడం దారుణమని ఆయన…

మరింత Manda krishna: దున్నపోతు” అని సంబోధించడం దారుణం

Hyderabad: హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఫుల్లు రైన్

Hyderabad: రోజంతా మండిపడిన ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయిన భాగ్యనగర వాసులకు మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం కొంత ఉపశమనాన్నిచ్చింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలువలేదు. అరగంటపాటు దంచికొట్టిన కుండపోత వానతో నగరం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమై…

మరింత Hyderabad: హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఫుల్లు రైన్

Hyderabad: గ్రూప్-1 నియామకాలపై స్టే..సుప్రీంకోర్టు తిరస్కరించింది

Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. గ్రూప్-1 నియామకాలపై స్టే విధించాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున, ఈ దశలో జోక్యం…

మరింత Hyderabad: గ్రూప్-1 నియామకాలపై స్టే..సుప్రీంకోర్టు తిరస్కరించింది

Himachal: బస్సుపై పడ్డ కొండచేరియా..15 మంది

Himachal: బిలాస్‌పూర్ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడి పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ విషాద ఘటనలో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇంకా పలువురు తీవ్రంగా గాయపడ్డారు, వారిని సమీపంలోని బిలాస్‌పూర్…

మరింత Himachal: బస్సుపై పడ్డ కొండచేరియా..15 మంది

Venkaiah naidu: ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు విమర్శలు

Venkaiah naidu: మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఇటీవల భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్. గవాయ్‌పై జరిగిన బూటు దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని…

మరింత Venkaiah naidu: ఉచిత పథకాలపై వెంకయ్య నాయుడు విమర్శలు

Mahesh Kumar goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌తో

Mahesh Kumar goud: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ తమతోనే ఉంటుందని, తమ కాంగ్రెస్ అభ్యర్థికి…

మరింత Mahesh Kumar goud: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కాంగ్రెస్‌తో
Supreme Court:

Delhi సుప్రీంకోర్టులో చక్రాంతక ఘటన: సీజేఐ బీ.ఆర్. గవాయ్‌పై న్యాయవాది బూటుతో దాడి ప్రయత్నం

Delhi: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సంచలన ఘటన జరిగింది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బీ.ఆర్. గవాయ్పై ఓ న్యాయవాది బూటుతో దాడి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేగించింది. ఈ ఘటనపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) తక్షణమే కఠిన…

మరింత Delhi సుప్రీంకోర్టులో చక్రాంతక ఘటన: సీజేఐ బీ.ఆర్. గవాయ్‌పై న్యాయవాది బూటుతో దాడి ప్రయత్నం

Nara lokesh: ప్రజలు ఇప్పుడు తేడా తెలుసుకుంటున్నారు

రాష్ట్రంలో కల్తీ మద్యం అంశంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు ఐటీ, గ్రామీణ అభివృద్ధి మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా తీవ్ర ప్రతిస్పందన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం గురించి, నిందితులకు వత్తాసు పలికే జగన్‌కు…

మరింత Nara lokesh: ప్రజలు ఇప్పుడు తేడా తెలుసుకుంటున్నారు