Hyderabad: తెలంగాణలో కీలక పరిణామాలకు వేదికగా నిలువనున్న తదుపరి కేబినెట్ సమావేశం ఈ నెల 25న జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లో ఈ సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను…
మరింత Hyderabad: 25న కేబినెట్ భేటీ.. ఆ రోజే స్థానిక పోరుకు గ్రీన్ సిగ్నల్?Author: Saicharan koyagura
Hyderabad: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన ప్రభుత్వం
Hyderabad: తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూర్తిగా సిద్ధమవుతోంది. వచ్చే 10 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు, వార్డు సభ్యుల ఎన్నికల కోసం అధికార యంత్రాంగం ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ…
మరింత Hyderabad: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన ప్రభుత్వంDelhi: ఢిల్లీ పేలుడు ఘటనలో కొత్త కోణం షూలోనే ట్రిగ్గర్ మెకానిజం
Delhi: ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో నవంబర్ 10న చోటుచేసుకున్న కారుబాంబు దాడి కేసు దర్యాప్తులో సంచలన వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. షూ ట్రిగ్గర్పై ఎన్ఐఏ అనుమానాలు…
మరింత Delhi: ఢిల్లీ పేలుడు ఘటనలో కొత్త కోణం షూలోనే ట్రిగ్గర్ మెకానిజంParthasarathi: పరకామణి చోరీ కేసు: సీఐ సతీశ్ మృతి పై వైసీపీ ఎందుకు అధిక ఉత్సాహం?
Parthasarathi: పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుడు, గుంతకల్లు రైల్వే ఆర్మ్డ్ రిజర్వ్ సీఐ సతీశ్ కుమార్ అనుమానాస్పద మృతిపై వైసీపీ నాయకులు చూపుతున్న అసాధారణ ఉత్సాహాన్ని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసులో నిజాలు వెలుగులోకి వచ్చే భయంతోనే “ఆత్మహత్య”…
మరింత Parthasarathi: పరకామణి చోరీ కేసు: సీఐ సతీశ్ మృతి పై వైసీపీ ఎందుకు అధిక ఉత్సాహం?Anand Mahindra: నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతే భవిష్యత్తులో పెద్ద సమస్య
Anand Mahindra: కృత్రిమ మేధస్సు (AI) వలన వైట్కాలర్ ఉద్యోగాలు తగ్గిపోతాయనే ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే, దీన్నకంటే పెద్ద సంక్షోభాన్ని మనం గుర్తించలేకపోతున్నామని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా వ్యాఖ్యానించారు. నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతే భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుందని…
మరింత Anand Mahindra: నైపుణ్యం ఉన్న కార్మికుల కొరతే భవిష్యత్తులో పెద్ద సమస్యMahesh Kumar goud: బీహార్లో ఎన్డీయే విజయం దొడ్డి దారినే సాధించినదే
Mahesh Kumar goud: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. గాంధీ భవన్ ఎదుట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓటు చోరీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన…
మరింత Mahesh Kumar goud: బీహార్లో ఎన్డీయే విజయం దొడ్డి దారినే సాధించినదేKavita: హరీష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కవిత
Kavita: బీఆర్ఎస్లో మాజీ ఎంపీ కవిత చేసిన ఆరోపణలు పార్టీ అంతర్గతంగా చర్చనీయాంశమయ్యాయి. హరీశ్ రావును పదేపదే టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనానికి దారి తీస్తున్నాయి. ఇటీవల ఆమె చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యుత్తరం…
మరింత Kavita: హరీష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కవితPujara: సొంతగడ్డపైనా ఓటమి షాక్: జట్టులో ఏదో తీవ్రమైన లోపం ఉందని పుజారా వ్యాఖ్య
Pujara: కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన టెస్టులో భారత్ 30 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్వదేశంలో, అదీ తక్కువ లక్ష్యాన్ని చేధించలేకపోవడం అభిమానులను నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్…
మరింత Pujara: సొంతగడ్డపైనా ఓటమి షాక్: జట్టులో ఏదో తీవ్రమైన లోపం ఉందని పుజారా వ్యాఖ్యEtala Rajendar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి కారణం ఇదే
Etala Rajendar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఓటమిపై పార్టీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం ఓటమికి ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ గత ఆరు నెలల…
మరింత Etala Rajendar: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమి కారణం ఇదేIbomma: ఐబొమ్మ అధికారిక ప్రకటన: దేశవ్యాప్తంగా సేవలు నిలిపివేత
Ibomma: ప్రముఖ స్ట్రీమింగ్ వెబ్సైట్ ఐబొమ్మ తమ సేవలను భారతదేశంలో పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ఒక అధికారిక సందేశం విడుదల చేసింది. ఇటీవల తమ గురించి వివిధ వార్తలు వినిపిస్తున్న సందర్భంలో, మొదటి నుంచి తమను నమ్మి ఉపయోగించిన వినియోగదారులకు సంస్థ ధన్యవాదాలు…
మరింత Ibomma: ఐబొమ్మ అధికారిక ప్రకటన: దేశవ్యాప్తంగా సేవలు నిలిపివేత