Hyderabad: హైదరాబాద్ నగరంలో ఆదివారం సాయంత్రం వర్షం దంచికొట్టింది. నగరంలోని పలు ప్రాంతాలు ఒక్కసారిగా వర్షం బారిన పడి జలమయమయ్యాయి. కుషాయిగూడ, కాప్రా, ఏఎస్రావు నగర్, చర్లపల్లి పరిసరాల్లో వర్షం కురిసింది. అలాగే ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడ, హిమాయత్నగర్, అబిడ్స్, కోఠి,…
మరింత Hyderabad: భారీ వర్షం..హైదరాబాదులో ఈ ఏరియా వారికి చుక్కలేAuthor: Saicharan koyagura
Guntur: అధికారుల హెచ్చరిక గుంటూరులో క్లౌడ్బరస్ట్ తరహా వర్షం..
Guntur: గుంటూరు నగరంలో ఆదివారం సాయంత్రం క్లౌడ్ బరస్ట్ (Cloud burst) తరహాలో భారీ వర్షం కురిసింది. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే 5 సెం.మీ. వర్షపాతం నమోదు కావడంతో నగరం మొత్తం జలమయమైంది. అమరావతి, విజయవాడలో కూడ వర్షం దంచికొడుతోంది…
మరింత Guntur: అధికారుల హెచ్చరిక గుంటూరులో క్లౌడ్బరస్ట్ తరహా వర్షం..Delhi: భారత్–పాక్ మ్యాచ్ రద్దు చేయాలన్న సినీ కార్మికుల సంఘం డిమాండ్
Delhi: దుబాయ్లో ఆదివారం జరగనున్న భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్పై దేశవ్యాప్తంగా వ్యతిరేక స్వరాలు ఉధృతమవుతున్నాయి. జమ్మూకశ్మీర్లోని పహల్గామ్లో ఇటీవల పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషాదం తాజాగా ఉండగానే, పాక్తో క్రికెట్ ఆడటం…
మరింత Delhi: భారత్–పాక్ మ్యాచ్ రద్దు చేయాలన్న సినీ కార్మికుల సంఘం డిమాండ్Hyderabad: మత్తుమందు కలకలం : మేధా స్కూల్ లైసెన్స్ రద్దు
Hyderabad: హైదరాబాద్లోని మేధా స్కూల్పై అధికారులు పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. విద్యాశాఖ అత్యవసరంగా ఆ స్కూల్ లైసెన్స్ను రద్దు చేసింది. ఇటీవల స్కూల్ పరిధిలో నిర్వహించిన తనిఖీలలో దాదాపు పది కిలోల మత్తుమందు స్వాధీనం కావడంతో అధికారులు షాక్కు గురయ్యారు.…
మరింత Hyderabad: మత్తుమందు కలకలం : మేధా స్కూల్ లైసెన్స్ రద్దుAmit sha: హిందీని విస్తృత రంగాల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా పిలుపు
Amit sha: హిందీని కేవలం సంభాషణలు, అధికారిక పనులకే పరిమితం చేయకుండా, సైన్స్, టెక్నాలజీ, న్యాయం, పోలీసు వ్యవస్థ వంటి కీలక రంగాల్లోనూ ప్రధాన భాషగా మార్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. హిందీ ఇతర భారతీయ భాషలకు పోటీ…
మరింత Amit sha: హిందీని విస్తృత రంగాల్లోకి తీసుకెళ్లాలని అమిత్ షా పిలుపుHarish Rao: 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో
Harish Rao: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం దెబ్బతిన్నదని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. రెండేళ్లుగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల 13 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల…
మరింత Harish Rao: 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలోNarayana singh: మహిళా సాధికారతలో ఎన్టీఆర్ కృషి విశేషం
Narayana singh: తిరుపతిలో నిర్వహించిన జాతీయ మహిళా సాధికారిత సదస్సులో ఎన్టీఆర్ పేరు ప్రస్తావనకు వచ్చింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ స్వయంగా ఎన్టీఆర్ను గుర్తుచేసుకున్నారు. మహిళా సాధికారిత కోసం నందమూరి తారకరామారావు అపార కృషి చేశారని ఆయన…
మరింత Narayana singh: మహిళా సాధికారతలో ఎన్టీఆర్ కృషి విశేషంAmaravati: ప్రపంచ రికార్డు సాధించిన దేవాన్ష్
Amaravati::ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నారు. చెక్మేట్ సాల్వర్-175లో దేవాన్ష్ అత్యంత వేగంగా పజిల్స్ను పూర్తి చేసి ఈ ఘనతను సాధించారు. లండన్ వెస్ట్ మినిస్టర్ హాలులో జరిగిన…
మరింత Amaravati: ప్రపంచ రికార్డు సాధించిన దేవాన్ష్Breaking: హనీట్రాప్లో యోగా గురువు రంగారెడ్డి
Breaking: హైదరాబాద్లో హనీట్రాప్ ఘటన కలకలం రేపుతోంది. యోగా గురువు రంగారెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఓ గ్యాంగ్ బ్లాక్మెయిల్కు పాల్పడింది. వివరాల్లోకి వెళ్తే—అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళలు రంగారెడ్డి యోగాశ్రమంలో చేరారు. ఆ తర్వాత ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు,…
మరింత Breaking: హనీట్రాప్లో యోగా గురువు రంగారెడ్డిMumbai; టీవీలు పగలగొట్టిన శివసేన నేతలు
Mumbai ; ఆసియా కప్–2025లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ముంబైలో శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం) కార్యకర్తలు ఈ మ్యాచ్కు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ దూబే…
మరింత Mumbai; టీవీలు పగలగొట్టిన శివసేన నేతలు