Accident: గుజరాత్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది . వేగంగా వెళుతున్న కారు ట్రక్కును ఢీ కొట్టడంతో ఏడుగురు మరణించారు .
మరింత Accident: ట్రక్కును ఢీకొన్న కారు.. ఏడుగురి మృతి!Author: KVD Varma
Hyderabad: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!
Hyderabad: అర్ధరాత్రి 1 గంట వరకూ హైదరాబాద్ లో అన్నిరకాల ఫుడ్ సెంటర్స్ ఓపెన్ లో ఉంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది
మరింత Hyderabad: హైదరాబాద్ లో ఇకపై అర్ధరాత్రి 1 గంట వరకూ ఫుడ్ స్టాల్స్ ఓపెన్!AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈరోజు ఆ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి..
AP Farmers: ఏపీలో వర్షాలు , వరదలకు పంట నష్టపోయిన రైతులతో పాటు , రాష్ట్రంలో వరదలు వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు పరిహారం డబ్బులను ఈరోజు సీఎం చంద్రబాబు వారి ఖాతాల్లోకి జమ చేయనున్నారు
మరింత AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్.. ఈరోజు ఆ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి..Telangana: తెలంగాణలో వర్షాలు కంటిన్యూ.. ఆ జిల్లాలకు ఎల్లో ఎలర్ట్!
Telangana: వాయవ్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో వర్షాలు మరిన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారు.
మరింత Telangana: తెలంగాణలో వర్షాలు కంటిన్యూ.. ఆ జిల్లాలకు ఎల్లో ఎలర్ట్!ఒక్క మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..
విరాట్ కోహ్లీ టెస్టుల్లో అరుదైన రికార్డుల ముంగిట ఉన్నాడు. బంగ్లాదేశ్ తో కాన్పూర్ లో జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ లో ముచ్చటగా మూడు రికార్డులు కోహ్లీ ముందు ఊరిస్తున్నాయి.
మరింత ఒక్క మ్యాచ్.. కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..ఏపీలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం.. జనసేనకు ఎన్ని అంటే..
ఆంధ్రప్రదేశ్ లో అందరూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులను ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
మరింత ఏపీలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన సీఎం.. జనసేనకు ఎన్ని అంటే..సిపాయిల తిరుగుబాటు నాటి ఘటనలు గుర్తొస్తున్నాయి.. నెయ్యి కల్తీపై రవిశంకర్ ఆగ్రహం
తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం భక్త ప్రపంచంలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
మరింత సిపాయిల తిరుగుబాటు నాటి ఘటనలు గుర్తొస్తున్నాయి.. నెయ్యి కల్తీపై రవిశంకర్ ఆగ్రహంమరో రెండు రోజులు తెలంగాణలో వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
తెలంగాణలో వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి . ఉదయం పూట పొడిగా ఉంటున్న వాతావరణం సాయంత్రం అయ్యేసరికి మారిపోతోంది . ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి . ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు .
మరింత మరో రెండు రోజులు తెలంగాణలో వానలే వానలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్!ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చు
ఏపీకి వర్షాలు ఇప్పుడప్పుడే వదిలేలా కనిపించడం లేదు . సముద్రంలో ఏర్పడ్డ ఆవర్తనాల కారణంగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు . దీని ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు
మరింత ఏపీకి మళ్ళీ అల్పపీడన దెబ్బ.. వర్షాలు అప్పుడే ఆగకపోవచ్చుప్రపంచానికి భారత్ సూర్యుడిలా కాంతిని ఇవ్వబోతోంది: అమెరికా పర్యటనలో పీఎం మోదీ
ప్రధాని మోడీ అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో మాట్లాడారు . ఈ సందర్భంగా పలు అంశాలపై తన అభిప్రాయాలు వివరించారు . భారతదేశం త్వరగా మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఎదగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడని చెప్పారు.
మరింత ప్రపంచానికి భారత్ సూర్యుడిలా కాంతిని ఇవ్వబోతోంది: అమెరికా పర్యటనలో పీఎం మోదీ
