chandra babu

Good news: ఇక ఆ పన్ను కట్టాల్సిన పని లేదు..

సీఎం చంద్రబాబు ఏపీ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా చెత్త ప‌న్ను రద్దు చేస్తున్న‌ట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా మ‌చిలీప‌ట్నంలో ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. గాంధీ జ‌యంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌స్థ‌ల‌ను అస్త‌వ్య‌స్తం చేసిందను విమర్శించారు. రోడ్ల‌పై 85 ల‌క్ష‌ల మెట్రిక్ ట‌న్నుల చెత్త పేరుకుపోయిందను అన్నారు. ఏడాది లోపు ఆ చెత్త మొత్తం క్లీన్ చేయించాల‌ని మంత్రి నారాయ‌ణ‌ను ఆదేశించామన్నారు.

2029 నాటికి ఈ ల‌క్ష్యాన్ని చేరుకోవాలని సూచినచురు. చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.కొంద‌రు స్వార్థప‌రులు ఆంధ్ర జాతీయ క‌ళాశాల‌ను ఆక్ర‌మించారను అన్నారు. స‌ర్కార్ దాన్ని స్వాధీనం చేసుకుంటుందన్నారు. జాతీయ ప‌తాకం రూప‌క‌ర్త పింగ‌ళి వెంక‌య్య పేరు మీద వైద్య క‌ళాశాల ఏర్పాటు చేస్తామని చెప్పారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Palleku Peddalu: లోకేష్‌తో కలిసి కనిగిరికి అనంత్‌ అంబానీ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *