Ponglueti srinivas: అధికారం కోసం పగటి కలలు కనడం మానుకోవాలి
Ponguleti srinivas: మహబూబాబాద్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేటీఆర్పై తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ అధికారం కోసం పగటి కలలు కనడం మానుకోవాలని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చేస్తానంటూ కేటీఆర్ మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మంత్రి విమర్శించారు.…














