Anakapalli

Anakapalli: సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థులు గల్లంతు

Anakapalli: ఎస్. రాయవరం మండలం, రేవు పోలవరం సముద్ర తీరంలో ఇద్దరు గల్లంతు. ఎస్.రాయవరం మండలం లోని కొరుప్రోలు గ్రామం నుండి సముద్ర స్నానంకు వెళ్లిన 12 మంది విద్యార్థులు సముద్రంలో స్నానం చేస్తుండగా ఇద్దరు విద్యార్థులు గల్లంతుతురాల అర్జునరావు (18 ), గుడాల సంజీవరావు (17 )గుర్తింపు. వీరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఎస్.రాయవరం పోలీసులు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana Weather: తెలంగాణలో వర్షాలు.. వాతావరణ శాఖ అలర్ట్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *