Mumbai: సల్మాన్ ఖాన్ స్నేహితుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్ పవార్) సీనియర్ నేత, బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యారు. ముంబైలోని బాంద్రాలో తన కుమారుడి కార్యాలయంలో ఉండగా, గుర్తు తెలియని ముగ్గురు దుండగులు సిద్ధిఖీపై మూడు రౌండ్ల కాల్పులు జరిపి…
మరింత Mumbai : సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ దారుణ హత్య..Tag: Telugu Latest News
Mahesh baghavat : కోల్కతా హత్యాచార ఘటనపై RSS చీఫ్ ఏమన్నారంటే..?
Nagpur : కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటనపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్సంఘ్చాలక్ చీఫ్ మోహన్ భగవత్ తీవ్రంగా స్పందించారు.నాగపూర్లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విజయ దశమి వేడుకల్లో ఆయన పాల్గొని, ప్రసంగించారు. సమాజానికి ఇదొక సిగ్గుచేటు…
మరింత Mahesh baghavat : కోల్కతా హత్యాచార ఘటనపై RSS చీఫ్ ఏమన్నారంటే..?Mallikarjun kharge : బీజేపీ ఉగ్రవాదుల పార్టీ
బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే. బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ వెనుకుండి నడిపిస్తున్నారంటూ మోడీ ఎప్పుడూ కాంగ్రెస్ను అర్బన్ నక్సల్ పార్టీగా ముద్ర వేస్తారని.. అభ్యుదయవాదులను అర్బన్ నక్సల్స్…
మరింత Mallikarjun kharge : బీజేపీ ఉగ్రవాదుల పార్టీRahul gandhi : ఎన్ని కుటుంబాలు బలి కావాలి.. కేంద్రం పై రాహుల్ ఫైర్
Rahul gandhi: కేంద్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.మైసూర్ – దర్భంగా రైలు ప్రమాద ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మైసూర్ – దర్భంగా రైలు ప్రమాదం.. బాలాసోర్ ఘటనకు అద్దం పడుతోంది. ఎన్ని ప్రమాదాలు…
మరింత Rahul gandhi : ఎన్ని కుటుంబాలు బలి కావాలి.. కేంద్రం పై రాహుల్ ఫైర్ఇది సమరం కాదు..దేవర సంబరం…
Kurnool: కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధం చేశారు గ్రామస్తులు. ప్రతి ఏటా విజయదశమి నాడు అర్ధరాత్రి బన్నీ ఉత్సవం అని అనాదిగా జరుపుకుంటూ వస్తున్నారు దేవరగట్టు ప్రజలు. మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో సమరం…
మరింత ఇది సమరం కాదు..దేవర సంబరం…మెగా ఫ్యాన్స్ కి డబుల్ దసరా.. రెక్కల గుర్రం మీదొచ్చిన చిరు..
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ‘విశ్వంభర’ సినిమా పై క్రేజ్ అప్డేట్ వచ్చింది. దసరా పండగ పూట ‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా…
మరింత మెగా ఫ్యాన్స్ కి డబుల్ దసరా.. రెక్కల గుర్రం మీదొచ్చిన చిరు..పండగపూట విషాదం.. స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి..
Bhadradri kothagudem: పండుగపూట తేగడ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.వివరాల్లోకి వెళ్తే..చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన ఇద్దరు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో మునిగి ఇద్దరు యువకులు…
మరింత పండగపూట విషాదం.. స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి..తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదే
తెలంగాణలోని ఉన్న కొండారెడ్డి పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.గ్రామ అభివృద్దికి ఇప్పటికే…
మరింత తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదేసాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య . . కారణమిదే !
హైదరాబాద్ కేపీహెచ్బీలో ఓ సాఫ్టువేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం నందిపేటకు చెందిన సుప్రియరెడ్డికి అదే జిల్లాకు చెందిన దేవరకద్ర మండలం లక్ష్మీపల్లికి చెందిన రాఘవేందర్ రెడ్డితో మార్చిలో వివాహం…
మరింత సాఫ్ట్ వేర్ యువతి ఆత్మహత్య . . కారణమిదే !దసరా పండుగకు షాకిచ్చిన బంగారం.. ఒకేసారి అంత పెరిగిందేంటి..!
బంగారం కొనాలంటే కాదు చూడాలన్న డబ్బులుంకట్టల్నేమో.. అలాంటి రోజుకు వస్తాయేమో అని భయపడుతున్నారు మధ్యతరగతి వాసులు. అవును మరి బంగారం ధరలకు కాళ్ళు రెక్కలు కాదు ఏకంగా రాకెట్ కు ఉన్న ఇంజన్ వచ్చి కూర్చుంది. ప్రస్తుత పండుగ సీజన్కు తోడు…
మరింత దసరా పండుగకు షాకిచ్చిన బంగారం.. ఒకేసారి అంత పెరిగిందేంటి..!
