Hyderabad: మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య..

హైదరాబాద్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో  స్నేహితుల మధ్య మాట మాట పెరగడంతో హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరి గుట్టలో  మద్యం తాగుతున్న  స్నేహితుల మధ్య మాటా మాటా పెరిగింది.  ఇది కాస్త తీవ్రంగా మారడంతో హత్యకు…

మరింత Hyderabad: మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య..

దేవరగట్టు సమరం..100 మందికి గాయాలు

ప్రతి ఏటా విజయదశమి నాడు అర్ధరాత్రి కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవం నిర్వహిస్తారు. మాళమల్లేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల కోసం కర్రలతో సమరం చేస్తారు. 3 గ్రామాలు ఒక జట్టుగా, 5 గ్రామాలు మరో జట్టుగా ఏర్పడి కొట్లడుతారు. ఈ…

మరింత దేవరగట్టు సమరం..100 మందికి గాయాలు

Mumbai : సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ దారుణ హత్య..

Mumbai: స‌ల్మాన్ ఖాన్ స్నేహితుడు, నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ(అజిత్ ప‌వార్) సీనియ‌ర్ నేత‌, బాబా సిద్ధిఖీ దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. ముంబైలోని బాంద్రాలో త‌న కుమారుడి కార్యాల‌యంలో ఉండ‌గా, గుర్తు తెలియ‌ని ముగ్గురు దుండ‌గులు సిద్ధిఖీపై మూడు రౌండ్ల కాల్పులు జ‌రిపి…

మరింత Mumbai : సల్మాన్ ఖాన్ ఫ్రెండ్ దారుణ హత్య..

jani master:జానీ మాస్ట‌ర్ వివాదంలో మ‌రో ట్విస్ట్‌.. ఆ యువ‌తిపై నెల్లూరులో యువ‌కుడి ఫిర్యాదు

అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్ అయిన ఆ యువ‌తి త‌న‌ను లైంగికంగా వేధించిందంటూ ఓ యువ‌కుడు ఆమెపై ఆరోప‌ణ‌లు చేశాడు.

మరింత jani master:జానీ మాస్ట‌ర్ వివాదంలో మ‌రో ట్విస్ట్‌.. ఆ యువ‌తిపై నెల్లూరులో యువ‌కుడి ఫిర్యాదు

Telangana Villages:సీఎం రేవంత్ కీల‌క ప్ర‌క‌ట‌న‌తో తెలంగాణ ప‌ల్లెల్లో మొద‌లైన‌ సంద‌డి

తెలంగాణ రాష్ట్రంలోని పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై సీఎం రేవంత్‌రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

మరింత Telangana Villages:సీఎం రేవంత్ కీల‌క ప్ర‌క‌ట‌న‌తో తెలంగాణ ప‌ల్లెల్లో మొద‌లైన‌ సంద‌డి

పండగపూట విషాదం.. స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి..

Bhadradri kothagudem: పండుగపూట తేగడ గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.వివరాల్లోకి వెళ్తే..చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన ఇద్దరు తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు నదిలో మునిగి ఇద్దరు యువకులు…

మరింత పండగపూట విషాదం.. స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి..

Telangnana scheme:తెలంగాణ‌లో ద‌స‌రా కానుక‌.. మ‌రో గ్యారెంటీ ప‌థ‌కం అమ‌లుకు రెడీ

ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం అమ‌లుకు ప్ర‌భుత్వం రాష్ట్ర స‌ర్కారు సిద్ధ‌మైంది. ఇందిర‌మ్మ క‌మిటీ ఏర్పాటుకు జీవో జారీ చేసింది.

మరింత Telangnana scheme:తెలంగాణ‌లో ద‌స‌రా కానుక‌.. మ‌రో గ్యారెంటీ ప‌థ‌కం అమ‌లుకు రెడీ

తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదే

తెలంగాణలోని ఉన్న కొండారెడ్డి పల్లి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోనే పైలట్ ప్రాజెక్ట్ కింద సోలార్ విద్యుత్ ఆధారిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధం అయింది.గ్రామ అభివృద్దికి ఇప్పటికే…

మరింత తెలంగాణలో మొదటి సోలార్ విలేజ్ ఇదే