Hyderabad: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో నడిరోడ్డుపై బ్లేడుతో యువతిపై దాడి చేసి పారిపోయాడు.
మరింత Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై యువతి గొంతుకోసిన ప్రేమోన్మాదిTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Amaravathi: అమరావతిలో డ్రోన్ సమ్మిట్…
అమరావతిలో డ్రోన్ సబ్మిట్ నిర్వహించనున్నావని ఏపీ సి ఎస్ వీరకుమార్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పలు జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా కేంద్ర పౌర విమానయాన శాఖ సహకారంతో డ్రోన్…
మరింత Amaravathi: అమరావతిలో డ్రోన్ సమ్మిట్…Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..
ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఈ శాఖ ఫౌండేషన్ పై నమోదైన కేసులు సుప్రీంకోర్టు కొట్టేసింది.తన ఇద్దరు కూతుళ్లను సద్గురు బ్రెయిన్వాష్ చేశారని, వాళ్లను ఈషా యోగా సెంటర్ నుంచి బయటకు రానివ్వడం లేదంటూ ఓ వ్యక్తి ఇటీవలే హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు…
మరింత Delhi: ఈషా ఫౌండేషన్ కు ఊరట.. కేసు కొట్టేసిన సుప్రీం కోర్టు..Telangana: ఆరు తరగతులకు ఇద్దరే టీచర్లు.. బడికి తాళమేసి.. తల్లిదండ్రుల నిరసన
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పర్వత్పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు తల్లిదండ్రులు తాళం వేసి నిరసన తెలిపారు.
మరింత Telangana: ఆరు తరగతులకు ఇద్దరే టీచర్లు.. బడికి తాళమేసి.. తల్లిదండ్రుల నిరసనDelhi: గ్రూప్ 1పై సుప్రీంకోర్టులో పిటిషన్.. సోమవారం విచారణ
టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
మరింత Delhi: గ్రూప్ 1పై సుప్రీంకోర్టులో పిటిషన్.. సోమవారం విచారణTelangana:గాంధీభవన్లో గ్రూప్ 4 అభ్యర్థుల నిరసన ప్రదర్శన
టీజీపీఎస్సీ గ్రూప్ 4 తుది ఫలితాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్లో అభ్యర్థులు నిరసన తెలిపారు.
మరింత Telangana:గాంధీభవన్లో గ్రూప్ 4 అభ్యర్థుల నిరసన ప్రదర్శనTelangana: వన్యప్రాణులను తరలిస్తున్న వ్యాన్ బోల్తా.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనం
తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలో వన్యప్రాణులను తరలించే వ్యాన్ బోల్తా పడింది.
మరింత Telangana: వన్యప్రాణులను తరలిస్తున్న వ్యాన్ బోల్తా.. సెల్ఫీల కోసం ఎగబడ్డ జనంGutta sukhendar Reddy: మూసి పేరు చెప్పి గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయి
మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పి గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే వేయికి పైగా ఇండ్లు నిర్మించి ఇచ్చారని గుర్తుచేశారు. మాజీ…
మరింత Gutta sukhendar Reddy: మూసి పేరు చెప్పి గత ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయిTelangana:కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన బాల్యవివాహం.. బాలిక ఆరోగ్యంపై అనుమానం
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ బాల్యవివాహం వెలుగుచూసింది.
మరింత Telangana:కామారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన బాల్యవివాహం.. బాలిక ఆరోగ్యంపై అనుమానంTelangana: గ్రూప్ 1 మెయిన్స్పై రగులుతున్న నిరుద్యోగులు
ఒకవైపు రోడ్లపై పోరుబాట, మరోవైపు న్యాయం కోసం ఆరాటం నడుమ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు నలిగిపోతున్నారు.
మరింత Telangana: గ్రూప్ 1 మెయిన్స్పై రగులుతున్న నిరుద్యోగులు