తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం కేరళ రాష్ట్రానికి వెళ్లనున్నారు.
మరింత CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేరళకు పయనంTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Hyderabad: హైదరాబాద్లో ఏపీ యువకుడి ప్రాణం తీసిన కుక్క.. అదీ మూడో అంతస్థులో..
హైదరాబాద్ చందానగర్లోని ఓ హోటల్ లో ఓ కుక్క మనిషి ప్రాణం తీసింది.
మరింత Hyderabad: హైదరాబాద్లో ఏపీ యువకుడి ప్రాణం తీసిన కుక్క.. అదీ మూడో అంతస్థులో..Amit sha: యుద్ధం ఇంకా ముగియలే
పోలీస్ అమరవీరుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని ఆయన అన్నారు. దేశంలో ఉగ్రవాదాన్ని…
మరింత Amit sha: యుద్ధం ఇంకా ముగియలేCm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నం
ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ది పథం వైపు నడవాలన్నా..పెట్టుబడులు రావాలన్నా.. ఉపాధి అవకాశాలు కల్పించాలంటే లా అండ్ ఆర్డర్ కీలకమని చెప్పారు.ఇవాళ డ్రగ్స్ మహమ్మారి యువతను పట్టిపీడిస్తున్నదని. డ్రగ్స్ వల్ల పంజాబ్ అనేక కష్టాలు…
మరింత Cm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నంAmaravati: ఏపీ వాసులకు అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుపాను..
బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా, అండమాన్- నికోబార్ దీవుల సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్లల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి…
మరింత Amaravati: ఏపీ వాసులకు అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుపాను..Telangana: సూర్యాపేట జిల్లాలో నేలకొరిగిన వరి పొలాలు
సూర్యాపేట జిల్లాలో కురిసిన అకాల వర్షానికి వరి పొలాలు నేలకొరిగాయి.
మరింత Telangana: సూర్యాపేట జిల్లాలో నేలకొరిగిన వరి పొలాలుSonu Sood: మళ్లీ గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్
సోనూసూద్ పేదింటి చిన్నారికి వైద్య చికిత్సలు చేయించి మానవత్వం నిరూపించుకున్నారు.
మరింత Sonu Sood: మళ్లీ గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్Hyderabad: అశోక్ నగర్ లో ఉద్రిక్తత..
హైదరాబాద్ లో ఉద్రిక్తత నెలకొంది. అశోక్నగర్లో గ్రూప్-1 అభ్యర్థులు రోడ్డెక్కారు. జీవో 29 రద్దు చేయాలని పెద్దయెత్తున డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలకడంతో అక్కడ భారీ ఎత్తున నిరసనలు చెలరేగాయి. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ…
మరింత Hyderabad: అశోక్ నగర్ లో ఉద్రిక్తత..CM Revanth Reddy:హైదరాబాద్కు దేశంలో కాదు.. ఆ విదేశీ నగరాలతోనే పోటీ: రేవంత్రెడ్డి
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఐఎస్బీ లీడర్షిప్ సమ్మిట్లో సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మరింత CM Revanth Reddy:హైదరాబాద్కు దేశంలో కాదు.. ఆ విదేశీ నగరాలతోనే పోటీ: రేవంత్రెడ్డిHyderabad:నారాయణాద్రి, సింహపురి రైళ్ల వేళల్లో మార్పులు
నారాయణాద్రి, సింహపురి రైళ్ల వేళల్లో మార్పులు చేసినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు
మరింత Hyderabad:నారాయణాద్రి, సింహపురి రైళ్ల వేళల్లో మార్పులు