Telangana: రాష్ట్రంలో భారీగా పెర‌గ‌నున్న మ‌ద్యం ధ‌ర‌లు

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌ద్యం ధ‌ర‌ల‌ను భారీగా పెంచేందుకు నిర్ణ‌యించింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

మరింత Telangana: రాష్ట్రంలో భారీగా పెర‌గ‌నున్న మ‌ద్యం ధ‌ర‌లు

Telangana: 6 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు

రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ నెల 6వ తేదీ నుంచి ప్రాథ‌మిక‌, ప్రాథమికోన్న‌త పాఠ‌శాల‌ల్లో ఒంటిపూట బ‌డుల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

మరింత Telangana: 6 నుంచి నెలాఖ‌రు వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు

Hyderabad: హైద‌రాబాద్ వాసులారా! దీపావ‌ళి బాణ‌సంచా కాలుస్తున్నారా? బీ కేర్‌ఫుల్‌

హైద‌రాబాద్ లో దీపావ‌ళి బాణ‌సంచా కాల్చే విష‌యంలో నిబంధ‌న‌లను క‌చ్చితంగా పాటించాల‌ని సైబ‌రాబాద్‌ పోలీసు విభాగం ఆదేశాలు జారీ చేసింది.

మరింత Hyderabad: హైద‌రాబాద్ వాసులారా! దీపావ‌ళి బాణ‌సంచా కాలుస్తున్నారా? బీ కేర్‌ఫుల్‌

Ponnam Prabhaker: దీపావ‌ళి పండుగ‌పై మంత్రి పొన్నం కీల‌క సూచ‌న‌లు

దీపావ‌ళి పండుగ‌ను శాంతియుతంగా, ప్ర‌మాద‌ర‌హితంగా జ‌రుపుకోవాల‌ని రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు పొన్నం ప్ర‌భాక‌ర్ హిత‌వు ప‌లికారు.

మరింత Ponnam Prabhaker: దీపావ‌ళి పండుగ‌పై మంత్రి పొన్నం కీల‌క సూచ‌న‌లు

Delhi: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. నోటీసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఎందుకంటే.. ఫోన్ టైపింగ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం…

మరింత Delhi: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

Telangana: త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. త‌లొగ్గిన ఏఈవోలు!

స‌స్పెండ్ చేసిన 163 మంది ఏఈవోల‌ను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం.

మరింత Telangana: త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. త‌లొగ్గిన ఏఈవోలు!

Telangana:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. విప్ అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌తో హాట్ కామెంట్స్‌

కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియ‌ర్ నేత జీవ‌న్‌రెడ్డి.. తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై, పార్టీ వైఖ‌రిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మరింత Telangana:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. విప్ అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌తో హాట్ కామెంట్స్‌

Cm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నం

ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ది పథం వైపు నడవాలన్నా..పెట్టుబడులు రావాలన్నా.. ఉపాధి అవకాశాలు కల్పించాలంటే లా అండ్ ఆర్డర్ కీలకమని చెప్పారు.ఇవాళ డ్రగ్స్‌ మహమ్మారి యువతను పట్టిపీడిస్తున్నదని. డ్రగ్స్‌ వల్ల పంజాబ్‌ అనేక కష్టాలు…

మరింత Cm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నం

CM Revanth Reddy: హ‌రీశ్‌రావు, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు

మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌స‌హా బీఆరెస్ నేత‌లు, మాజీ మంత్రులైన కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

మరింత CM Revanth Reddy: హ‌రీశ్‌రావు, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు

Minister Seetakka: దేశ ముఖ చిత్రాన్ని మార్చేది విద్యే

దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే అని అన్నారు మంత్రి సీతక్క. సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే అన్నారు.మనిషి జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.శుక్రవారం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య…

మరింత Minister Seetakka: దేశ ముఖ చిత్రాన్ని మార్చేది విద్యే