Delhi: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. నోటీసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. ఎందుకంటే.. ఫోన్ టైపింగ్ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న ఏఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం…

మరింత Delhi: తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

Telangana: త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. త‌లొగ్గిన ఏఈవోలు!

స‌స్పెండ్ చేసిన 163 మంది ఏఈవోల‌ను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం.

మరింత Telangana: త‌గ్గిన తెలంగాణ స‌ర్కార్‌.. త‌లొగ్గిన ఏఈవోలు!

Telangana:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. విప్ అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌తో హాట్ కామెంట్స్‌

కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఆ పార్టీ సీనియ‌ర్ నేత జీవ‌న్‌రెడ్డి.. తెలంగాణ‌ ప్ర‌భుత్వంపై, పార్టీ వైఖ‌రిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మరింత Telangana:కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. విప్ అడ్లూరి ల‌క్ష్మ‌ణ్‌తో హాట్ కామెంట్స్‌

Cm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నం

ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ది పథం వైపు నడవాలన్నా..పెట్టుబడులు రావాలన్నా.. ఉపాధి అవకాశాలు కల్పించాలంటే లా అండ్ ఆర్డర్ కీలకమని చెప్పారు.ఇవాళ డ్రగ్స్‌ మహమ్మారి యువతను పట్టిపీడిస్తున్నదని. డ్రగ్స్‌ వల్ల పంజాబ్‌ అనేక కష్టాలు…

మరింత Cm revanth: ప్రశాంతమైన వాతావరణంలో పరిపాలన చేస్తున్నం

CM Revanth Reddy: హ‌రీశ్‌రావు, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు

మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌స‌హా బీఆరెస్ నేత‌లు, మాజీ మంత్రులైన కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

మరింత CM Revanth Reddy: హ‌రీశ్‌రావు, కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు

Minister Seetakka: దేశ ముఖ చిత్రాన్ని మార్చేది విద్యే

దేశ ముఖచిత్రాన్ని మార్చేది విద్యనే అని అన్నారు మంత్రి సీతక్క. సారం లేని భూమి విద్య లేని జీవితం ఒక్కటే అన్నారు.మనిషి జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.శుక్రవారం గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో హైసా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిజిటల్ విద్య…

మరింత Minister Seetakka: దేశ ముఖ చిత్రాన్ని మార్చేది విద్యే

Delhi: గ్రూప్ 1పై సుప్రీంకోర్టులో పిటిష‌న్‌.. సోమ‌వారం విచార‌ణ‌

టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది.

మరింత Delhi: గ్రూప్ 1పై సుప్రీంకోర్టులో పిటిష‌న్‌.. సోమ‌వారం విచార‌ణ‌

Telangana:గాంధీభ‌వ‌న్‌లో గ్రూప్ 4 అభ్య‌ర్థుల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌

టీజీపీఎస్సీ గ్రూప్ 4 తుది ఫ‌లితాల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేస్తూ గాంధీభ‌వ‌న్‌లో అభ్య‌ర్థులు నిర‌స‌న తెలిపారు.

మరింత Telangana:గాంధీభ‌వ‌న్‌లో గ్రూప్ 4 అభ్య‌ర్థుల నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌

Telangana: గ్రూప్ 1 మెయిన్స్‌పై ర‌గులుతున్న నిరుద్యోగులు

ఒక‌వైపు రోడ్ల‌పై పోరుబాట‌, మ‌రోవైపు న్యాయం కోసం ఆరాటం న‌డుమ టీజీపీఎస్సీ గ్రూప్ 1 అభ్య‌ర్థులు న‌లిగిపోతున్నారు.

మరింత Telangana: గ్రూప్ 1 మెయిన్స్‌పై ర‌గులుతున్న నిరుద్యోగులు

Telangana:గురుకులాల‌కు తాళాలేస్తే క్రిమిన‌ల్ కేసులు: మంత్రి పొన్నం

గురుకుల పాఠ‌శాల‌లు, వ‌స‌తి గృహాలకు అద్దెల పేరిట తాళాలేస్తున్న యాజ‌మానుల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ ఆదేశాలు జారీ చేశారు.

మరింత Telangana:గురుకులాల‌కు తాళాలేస్తే క్రిమిన‌ల్ కేసులు: మంత్రి పొన్నం