మాజీ మంత్రి కేటీఆర్పం పిన లీగల్ నోటీస్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు.
మరింత Bandi sanjay: కేటీఆర్ లీగల్ నోటీసుకు ఘాటుగా స్పందించిన బండి సంజయ్Tag: latest Telugu news
కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు షాక్.. ఆ ఆటలను తొలగించారు!
Commonwealth Games 2026: 2026లో గ్లాస్గోలో జరగనున్న కామన్వెల్త్ క్రీడల నుంచి బ్యాడ్మింటన్, షూటింగ్, క్రికెట్, హాకీ, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, ట్రయాథ్లాన్, ఆర్చరీని తొలగించారు.
మరింత కామన్వెల్త్ క్రీడల్లో భారత్ కు షాక్.. ఆ ఆటలను తొలగించారు!Kalyan Banerjee: బీజేపీ మహిళా ఎంపీపై పగిలిన బాటిల్ విసిరిన తృణమూల్ ఎంపీ..
Kalyan Banerjee: వక్ఫ్ బిల్లుపై మంగళవారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) సమావేశంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ కల్యాణ్ బెనర్జీ, బీజేపీ ఎంపీ అభిజిత్ గంగోపాధ్యాయ మధ్య వాడీవేడీ చర్చ జరిగింది.
మరింత Kalyan Banerjee: బీజేపీ మహిళా ఎంపీపై పగిలిన బాటిల్ విసిరిన తృణమూల్ ఎంపీ..Pawan Kalyan: డయేరియా మరణాలు.. డిప్యూటీ సీఎం పవన్ లక్ష విరాళం..
డయేరియా వ్యాప్తిపై విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ ను నియమించినట్టు డిప్యూటీ సీఎం అవన్ కళ్యాణ్ చెప్పారు. విజయనగరం జిల్లా గుర్ల గ్రామంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు.విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.…
మరింత Pawan Kalyan: డయేరియా మరణాలు.. డిప్యూటీ సీఎం పవన్ లక్ష విరాళం..Cm revanth: పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటాం
పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం రేవంత్ అన్నారు. ఇవాళ్టి నుంచి 10 రోజులపాటు తెలంగాణ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నిర్వహించనుంది ప్రభుత్వం. గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పోలీసు…
మరింత Cm revanth: పోలీసు అమరుల కుటుంబాలను ఆదుకుంటాంPm Modi: డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భారత్కు అడ్వాంటేజ్
డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భారత్కు అడ్వాంటేజ్ జరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. వివిధ రకాల సమస్యలతో సతమతం అవుతున్న ప్రపంచానికి భారత్ ఆశను కల్పిస్తోందని చెప్పారు. ఢిల్లీలో ఎన్డీటీవీ నిర్వహిస్తున్న సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య…
మరింత Pm Modi: డబుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో భారత్కు అడ్వాంటేజ్Hyderabad: తీరనున్న పార్కింగ్ కష్టాలు… అంతర్జాతీయ స్థాయిలో మల్టీ లెవెల్ పార్కింగ్
హైదరాబాద్ నగరం లోని ఆ ఏరియాలో నిత్యం ట్రాఫిక్ కష్టాల్లో చిక్కుకుంటుంది. అలాంటి ఏరియాలో పార్కింగ్ కోసం ప్రజలు పడే అవస్థలు అంతా ఇంతా కాదు. వాటన్నిటికీ పెట్టేందుకు ప్రభుత్వం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్లో తొలిసారి పార్కింగ్ కోసమే…
మరింత Hyderabad: తీరనున్న పార్కింగ్ కష్టాలు… అంతర్జాతీయ స్థాయిలో మల్టీ లెవెల్ పార్కింగ్ఇంకా ఎంత మంది : బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..
హైదరాబాద్ లో దారుణం జరిగింది.ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లికి చెందిన అనూష బాచుపల్లి చౌరస్తాలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. కొద్ది రోజులుగా…
మరింత ఇంకా ఎంత మంది : బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..Amaravati: ఏపీ వాసులకు అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుపాను..
బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా, అండమాన్- నికోబార్ దీవుల సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్లల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి…
మరింత Amaravati: ఏపీ వాసులకు అలర్ట్.. ముంచుకొస్తున్న మరో తుపాను..Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది స్పాట్..
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది స్పాట్ డెడ్ అయ్యారు. వివరాల్లోకి వెళ్తే ధోల్పుర్ జిల్లాలో సునిపుర్ గ్రామ సమీపంలోని రాగానే వీరు ప్రయాణిస్తున్న టెంపోను ఎదురుగా అతి వేగంగా వస్తున్న స్పీపర్ బస్సు ఢీకొట్టింది.…
మరింత Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదం..12 మంది స్పాట్..
