Ktr: బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బడుతాం

సీఎం రేవంత్ రెడ్డి పంపే బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బడుతామ‌ని బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.తెలంగాణ భ‌వ‌న్‌లో జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో స‌మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూన‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లో నివ‌సించే పేద ప్ర‌జ‌లు ఎవ‌రూ…

మరింత Ktr: బుల్డోజ‌ర్ల‌కు అడ్డుగా నిల‌బడుతాం

Ponnam Prabhakar: గురుకులాలకు తాళాలు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి

గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గురుకుల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు ఈ 10 నెలల్లో పెట్టినవి కాదని, గత ప్రభుత్వ…

మరింత Ponnam Prabhakar: గురుకులాలకు తాళాలు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టండి

Kishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణి

బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.బీఆర్‌ఎస్ రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తోందని అన్నారు.బీఆర్‌ఎస్ హయాంలోనే నేవల్ రాడార్ సెంటర్‌కు అనుమతులు వచ్చాయని చెప్పారు. డిసెంబర్ 12, 2017లోనే అనుమతులు వచ్చాయని అన్నారు. జీవో 44ను అప్పటి ప్రభుత్వం…

మరింత Kishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణి

Cm revanth: తెలంగాణ ఉద్యమానికి అలయ్ బలయ్ స్ఫూర్తినిచ్చింది.

అలయ్ బలయ్ అంటే బండారు దత్తాత్రేయ గుర్తుకువస్తారని సీఎం రేవంత్ రెడ్ది అన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అలయ్ బలయ్ స్ఫూర్తి నింపిందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్‌యూ, కాంగ్రెస్ నుంచి కమ్యూనిస్టుల వరకు అందరూ ఒక్కటై తెలంగాణ కోసం…

మరింత Cm revanth: తెలంగాణ ఉద్యమానికి అలయ్ బలయ్ స్ఫూర్తినిచ్చింది.

CM Revanth Reddy: కొండారెడ్డిపల్లికి తొలిసారి సీఎం రేవంత్

CM Revanth Reddy: కొండారెడ్డిపల్లికి తొలిసారి సీఎం రేవంత్

మరింత CM Revanth Reddy: కొండారెడ్డిపల్లికి తొలిసారి సీఎం రేవంత్

Mallikarjun kharge : బీజేపీ ఉగ్రవాదుల పార్టీ

బీజేపీ పార్టీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఖర్గే. బీజేపీ ఉగ్రవాదుల పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అర్బన్ నక్సల్స్ వెనుకుండి నడిపిస్తున్నారంటూ మోడీ ఎప్పుడూ కాంగ్రెస్‌ను అర్బన్ నక్సల్ పార్టీగా ముద్ర వేస్తారని.. అభ్యుదయవాదులను అర్బన్ నక్సల్స్…

మరింత Mallikarjun kharge : బీజేపీ ఉగ్రవాదుల పార్టీ

Rahul gandhi : ఎన్ని కుటుంబాలు బలి కావాలి.. కేంద్రం పై రాహుల్ ఫైర్

Rahul gandhi: కేంద్ర ప్రభుత్వం పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.మైసూర్‌ – దర్భంగా రైలు ప్రమాద ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. “మైసూర్‌ – దర్భంగా రైలు ప్రమాదం.. బాలాసోర్‌ ఘటనకు అద్దం పడుతోంది. ఎన్ని ప్రమాదాలు…

మరింత Rahul gandhi : ఎన్ని కుటుంబాలు బలి కావాలి.. కేంద్రం పై రాహుల్ ఫైర్

Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి

పేద విద్యార్థులకు సైతం మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వ్యవస్థకు శ్రీకారం చుట్టిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.విద్యార్థులను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడమే ఈ సమీకృత విద్యాలయాల ఉద్దేశమని చెప్పారు.ఖమ్మం జిల్లా లక్ష్మీపురం…

మరింత Bhatti vikramarka : ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో సమాజాన్ని విడగొట్టే విధానాలకు స్వస్తి