Stock market: ఈరోజు భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 397 పాయింట్ల లాభంతో 82,307 వద్ద ముగిసింది. మార్కెట్లో కొనుగోళ్లకు మద్దతు లభించడంతో సూచీలు పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. అలాగే ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 132 పాయింట్లు…
మరింత Stock market: లాభాలతో ముగిసింది.. అందర్నీ కాపాడింది