Chandrababu Naidu

Chandrababu Naidu: సుపరిపాలనే లక్ష్యం.. స్మార్ట్ వర్కే మార్గం.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

మరింత Chandrababu Naidu: సుపరిపాలనే లక్ష్యం.. స్మార్ట్ వర్కే మార్గం.. కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Cm chandrababu: 17.11 శాతం వృద్ధి లక్ష్యంతో ముందుకు అడుగులు

Cm chandrababu: రాష్ట్రంలోని వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. గత రెండు త్రైమాసికాల్లో ప్రభుత్వ శాఖలు మెరుగైన ఫలితాలు సాధించాయని సీఎం వెల్లడించారు. పాలనలో స్పష్టత, ప్రణాళికాబద్ధమైన నిర్ణయాల వల్ల సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని ఆయన…

మరింత Cm chandrababu: 17.11 శాతం వృద్ధి లక్ష్యంతో ముందుకు అడుగులు

Amaravati: ప్రపంచకప్ విజేత శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి

Amaravati: మహిళల వన్డే ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ శ్రీ చరణిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ప్రపంచకప్ విజేతగా నిలిచినందుకు ఆమెకు రూ.2.5 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసింది. బుధవారం…

మరింత Amaravati: ప్రపంచకప్ విజేత శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నగదు బహుమతి

Cm chandrababu: పోలీస్ నియామకాలపై 31 కేసులు వేశారు

Cm chandrababu: పోలీస్ నియామకాల ప్రక్రియను అడ్డుకునేందుకు తమ ప్రభుత్వంపై మొత్తం 31 కేసులు వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అనేక అడ్డంకులు, న్యాయపరమైన చిక్కులు ఎదురైనా వాటన్నింటినీ అధిగమించి ఉద్యోగాలు ఇచ్చామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా…

మరింత Cm chandrababu: పోలీస్ నియామకాలపై 31 కేసులు వేశారు

Nara lokesh: ఏపీలో మ్యాజిక్ జరుగుతోంది…రహస్యం ఏంటని సీఎంలు అడుగుతున్నారు

Nara lokesh: ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి దిశగా చారిత్రక అడుగులు పడుతున్నాయని, గత 18 నెలలుగా రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన “మ్యాజిక్” జరుగుతోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఆ మ్యాజిక్ వెనుక ఉన్న రహస్యం ఏమిటని ఇతర…

మరింత Nara lokesh: ఏపీలో మ్యాజిక్ జరుగుతోంది…రహస్యం ఏంటని సీఎంలు అడుగుతున్నారు

Nara lokesh: వైజాగ్ వస్తున్న వరల్డ్ ఛాంపియన్లు ఎవరో వెల్లడించిన మంత్రి నారా లోకేశ్

Nara lokesh: మహిళల ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు త్వరలో విశాఖపట్నం చేరుకోనుంది. భారత్–శ్రీలంక మహిళల జట్ల మధ్య జరగనున్న టీ20 సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు వైజాగ్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో…

మరింత Nara lokesh: వైజాగ్ వస్తున్న వరల్డ్ ఛాంపియన్లు ఎవరో వెల్లడించిన మంత్రి నారా లోకేశ్
Weather Report

Weather Report: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి

Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది.

మరింత Weather Report: తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి.. మరో మూడు రోజులు ఇదే పరిస్థితి
Road Accident

Road Accident: ఆస్పత్రికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకు దుర్మరణం!

Road Accident: ఆస్పత్రికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకు దుర్మరణం!

మరింత Road Accident: ఆస్పత్రికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. తల్లీకొడుకు దుర్మరణం!
Tirumala Parakamani Case

Tirumala Parakamani Case: తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది

Tirumala Parakamani Case: తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది

మరింత Tirumala Parakamani Case: తిరుమల పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది