Amaravati: అమరావతి రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో అధికార వైఎస్సార్సీపీ, విపక్ష టీడీపీ మధ్య
మరింత Amaravati: ఏపీ శాసనమండలిలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధంTag: Andhra Pradesh News
AP news: ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్
AP news: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్పై సస్పెన్షన్ వేటు వేసింది. సర్వీసు నిబంధనలు
మరింత AP news: ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ సస్పెన్షన్Janasena: 200 ఎకరాల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. ఎక్కడో తెలుసా..?
Janasena: పిఠాపురంలో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీగా సన్నాహాలు చేస్తున్నాయి
మరింత Janasena: 200 ఎకరాల్లో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ.. ఎక్కడో తెలుసా..?Elon musk: ఆంధ్ర అల్లుడే అమెరికా అధ్యక్షుడు
Elon musk: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) గురించి
మరింత Elon musk: ఆంధ్ర అల్లుడే అమెరికా అధ్యక్షుడుCm chandrababu: పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే నా కోరిక
Cm chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు పెన్షన్ల పెంపు వరాన్ని ప్రకటించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ
మరింత Cm chandrababu: పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే నా కోరికCm chandrababu: టిడిఎల్పి సమావేశంలో చంద్రబాబు కీలక వైఖ్యాలు..
Cm chandrababu: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాసనసభా పక్ష సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు
మరింత Cm chandrababu: టిడిఎల్పి సమావేశంలో చంద్రబాబు కీలక వైఖ్యాలు..Posani krishna: పోసానిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు..
Posani krishna: తెలుగు సినీ నటుడు మరియు రాజకీయ నాయకుడు పోసాని కృష్ణమురళిపై నాన్-బెయిలబుల్
మరింత Posani krishna: పోసానిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు..Maha Shivaratri: హరహర మహాదేవ! శివాలయాలకు పోటెత్తిన భక్తులు..
Maha Shivaratri: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా శివాలయాలు భక్తజన సందోహంతో
మరింత Maha Shivaratri: హరహర మహాదేవ! శివాలయాలకు పోటెత్తిన భక్తులు..AP news: వైసీపీకి భారీ ఎదురుదెబ్బ – ఒంగోలు, తిరుపతిలో కార్పొరేటర్లు జంప్..
Ap news: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు మరియు తిరుపతి నగరపాలక
మరింత AP news: వైసీపీకి భారీ ఎదురుదెబ్బ – ఒంగోలు, తిరుపతిలో కార్పొరేటర్లు జంప్..Cm chandrababu; కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. 15 వేలు ఆరోజునుంచే
సూపర్-6 హామీల అమలుపై ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడం ఖాయమని స్పష్టం చేశారు.
ప్రధాన ప్రకటనలు:
తల్లికి వందనం పథకం – మే నెలలో అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
అన్నదాత పథకం – తల్లికి వందనం అమలుకు వెంటనే ఇది ప్రారంభమవుతుందని తెలిపారు.
డీఎస్సీ నిర్వహణ – విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేస్తామని ప్రకటించారు.
తల్లికి వందనం పథకం ప్రయోజనం – ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా, ప్రతి ఒక్కరికి రూ.15,000 చొప్పున అందజేస్తామని తెలిపారు.
రైతు భరోసా – రైతన్నకు కేంద్రం ఇచ్చే సాయంతో కలిపి మూడు విడతల్లో రూ.20,000 అందజేస్తామని ప్రకటించారు.
మత్స్యకారుల సంక్షేమం – చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.20,000 ఆర్థిక సాయం అందజేస్తామని వివరించారు.
ఈ ప్రకటనలతో ప్రభుత్వం తమ హామీల అమలుపై స్పష్టత ఇచ్చిందని, ప్రజలకు మేలు చేసే విధంగా అన్ని పథకాలనూ వరుసగా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
మరింత Cm chandrababu; కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి.. 15 వేలు ఆరోజునుంచే