Nara Lokesh: మెగా డీఎస్సీపై వైఎస్ జగన్ చేసిన విమర్శలకు మంత్రి నారా లోకేష్ ధీటుగా బదులిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని, కూటమి ప్రభుత్వం 16 వేల పోస్టులు భర్తీ చేసిందని గుర్తుచేశారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అనుమానించినందుకు జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీని ఆపడానికి, గూగుల్, టీసీఎస్ కంపెనీలు రాకుండా జగన్ కోర్టుల్లో కేసులు వేయించారని లోకేష్ ఆరోపించారు.
మరింత Nara Lokesh: 16 వేల మంది టీచర్లను అవమానిస్తావా?.. లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పు!Tag: Andhra Pradesh News
Pawan Kalyan: ఇక నుంచి నేనే కమాండర్ను.. నా మాట వినాల్సిందే
Pawan Kalyan: రాజమండ్రి జనసేన సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ధర్మం కోసం చిన్న విషయాలను వదిలేయాలని, పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించనని చెప్పారు. తానే ఇకపై పూర్తి కమాండర్గా ఉండి ఆగస్టు 14 నాటికి కమిటీలు పూర్తి చేస్తానన్నారు. అమిత్ షాతో తాను జగన్ బెయిల్ రద్దు గురించి మాట్లాడినట్లు వస్తున్న రూమర్లను ఖండిస్తూ.. వ్యవస్థలను అవమానించవద్దని హితవు పలికారు.
మరింత Pawan Kalyan: ఇక నుంచి నేనే కమాండర్ను.. నా మాట వినాల్సిందేPawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫైర్.. అమిత్ షాతో భేటీపై విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫైర్.. అమిత్ షాతో భేటీపై విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!
మరింత Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫైర్.. అమిత్ షాతో భేటీపై విమర్శలు.. గట్టిగా కౌంటర్ ఇచ్చిన డిప్యూటీ సీఎం!Chandrababu Naidu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
Chandrababu Naidu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!
మరింత Chandrababu Naidu: ప్రపంచానికే డేటా హబ్గా విశాఖ.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు!Rohini Karte 2026: రోహిణి కార్తె ఎంట్రీ .. అగ్నిగుండంగా మారనున్న తెలుగు రాష్ట్రాలు.. అసలు కథ ఇప్పుడే ఉంది!
Rohini Karte 2026: రోహిణి కార్తె ఎంట్రీ .. అగ్నిగుండంగా మారనున్న తెలుగు రాష్ట్రాలు.. అసలు కథ ఇప్పుడే ఉంది!
మరింత Rohini Karte 2026: రోహిణి కార్తె ఎంట్రీ .. అగ్నిగుండంగా మారనున్న తెలుగు రాష్ట్రాలు.. అసలు కథ ఇప్పుడే ఉంది!Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
మరింత Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?Viral News: పెళ్లైన 20 ఏళ్ల తర్వాత కట్నం డబ్బులు కావాలంటూ..అత్త ఇంటి ముందు నిరసన..!
Viral News: కొన్నిరోజులు అయితే అందరూ ఈమెనే స్ఫూర్తిగా తీసుకుంటారేమో ఎందుకంటే పెళ్లి సమయంలో తీసుకున్న బంగారం ఇంకా కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ అత్తవారి ఇంటి ముందు నిరసన చేస్తున్న వివాహిత అశ్విని.
మరింత Viral News: పెళ్లైన 20 ఏళ్ల తర్వాత కట్నం డబ్బులు కావాలంటూ..అత్త ఇంటి ముందు నిరసన..!Pawan Kalyan: ‘ఇష్టారీతిన ఖర్చు చేస్తే కేంద్రం నిధులు ఇవ్వదు.. పక్కా ప్లాన్తో రండి!’
Pawan Kalyan: రాజమండ్రిలో జరిగిన గోదావరి పుష్కరాల సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.8,600 కోట్ల పనులకు డీపీఆర్ ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. కేంద్రం నుండి నిధులు రావాలంటే పక్కా ప్లాన్ ఉండాలని, నాణ్యత లేని సిమెంట్తో పనులు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ సమావేశంలో కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సోము వీర్రాజు పాల్గొన్నారు.
మరింత Pawan Kalyan: ‘ఇష్టారీతిన ఖర్చు చేస్తే కేంద్రం నిధులు ఇవ్వదు.. పక్కా ప్లాన్తో రండి!’Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. బోటులో ప్రయాణిస్తూ జల కాలుష్య ప్రాంతాల పరిశీలన!
Pawan Kalyan: రాబోయే 2027 గోదావరి పుష్కరాల సన్నద్ధతలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో పర్యటించారు. మంత్రి కందుల దుర్గేష్, నాయకులు బుచ్చయ్య చౌదరి, సోము వీర్రాజు, ఆదిరెడ్డి వాసులతో కలిసి పుష్కర్ ఘాట్ నుండి కోటిలింగాల వరకు బోటులో ప్రయాణించారు. గోదావరి నదీ కాలుష్యాన్ని పరిశీలిస్తూ, పుష్కర పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మరింత Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన.. బోటులో ప్రయాణిస్తూ జల కాలుష్య ప్రాంతాల పరిశీలన!Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఏపీ, తెలంగాణకు 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ!
Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఏపీ, తెలంగాణకు 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ!
మరింత Heatwave Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు.. ఏపీ, తెలంగాణకు 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ జారీ!