Revanth Reddy

Short News: విద్యుత్ శాఖ అధికారులతో భేటీ కానున్న సీఎం రేవంత్

Short News:ఈరోజు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యస్త షెడ్యూల్‌లో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్ శాఖ అధికారులతో భేటీ అవుతున్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై సమీక్ష జరగనుంది. తర్వాత మ.3:30కు వ్యవసాయ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నాంపల్లిలోని హజ్ హౌస్‌ చేరుకొని, హజ్ యాత్రికుల బస్సును జెండా ఊపి సీఎం రేవంత్‌ బయలుదేరుస్తారు.

కీ పాయింట్స్.. 

  • ఈరోజు శుక్రవారం సీఎం రేవంత్‌ షెడ్యూల్‌ వివరాలు..మ.2 గం.లకు విద్యుత్ శాఖాధికారులతో సీఎం రేవంత్ భేటీ
  • పంప్డ్ స్టోరేజ్‌ ప్రాజెక్టులపై అధికారులతో చర్చ
  • మ.3:30 గంటలకు వ్యవసాయశాఖపై రేవంత్ సమీక్ష
  • సా.6 గంటలకు నాంపల్లి హజ్‌ హౌస్‌కు సీఎం రేవంత్‌
  • హజ్ యాత్రికుల బస్సును జెండా ఊపి ప్రారంభించనున్న CM

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *