Also Read: RBI: రూ.2 వేల నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన
KCR: ఇక బీఆర్ఎస్ వర్గాలు దీనిపై తీవ్రంగా స్పందించాయి. కేసీఆర్కు నోటీసులు పంపడాన్ని కక్షపూరిత చర్యగా అభివర్ణించాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవసరమైన సమాచారం అందించామని, అయినా రాజకీయ ప్రతీకారం కోణంతో విచారణ జరుపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి.
