Kamareddy

Kamareddy: దారుణం . . ఎస్సైతో సహా ముగ్గురి ఆత్మహత్య!

Kamareddy: కామారెడ్డి సదాశివనగర్‌ మండలంలో విషాదం చోటుచేసుకుంది. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు .  మృతులను ఎస్‌ఐ సాయికుమార్‌, కానిస్టేబుల్‌ శృతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌గా గుర్తించారు .  భిక్కనూరు పీఎస్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న సాయికుమార్‌, బీబీపేట పీఎస్‌ కానిస్టేబుల్‌ శృతి, కంప్యూటర్‌ ఆపరేటర్‌ నిఖిల్‌ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. ముగ్గురిలో కానిస్టేబుల్‌ శృతి, నిఖిల్‌ మృతదేహాలు దొరికాయి .  అయితే , ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం దొరకలేదు .  దీంతో సాయికుమార్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు .  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది .

ఈ వార్త అప్ డేట్ అవుతోంది . .

 

 

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: గుడ్ న్యూస్.. ఆర్టీసి బస్సులో యూపీఐ సేవలు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *