Election commission: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్ అధికారిక ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్ లో చిరునవ్వులు పూయించారు.
ఎన్నికల కమిషన్ ప్రకారం—
కాంగ్రెస్కు మొత్తం ఓట్లు: 98,988
బీఆర్ఎస్కు ఓట్లు: 74,259
బీజేపీకి ఓట్లు: 17,061
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
ఈ ఫలితాల ద్వారా జూబ్లీహిల్స్లో ప్రజలు కాంగ్రెస్కు పూర్తి మద్దతు తెలిపినట్టుగా రాజకీయ వర్గాలు విమర్శిస్తున్నారు. ఈ విజయం రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక సంకేతాన్ని ఇస్తోందని విశ్లేషకుల అభిప్రాయం.
