IND VS BAN: భారత్-బంగ్లాదేశ్ల మధ్య ఇప్పటి వరకు 15 టీ20 మ్యాచ్లు జరిగాయి.
మరింత IND VS BAN: బంగ్లాదేశ్ తో రెండో టీ20 ఈరోజు.. టీమిండియాలో మార్పులకు అవకాశం!Category: Slider
హర్యానా ఎన్నికల పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?
హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు.హర్యానాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియపై తమకు అందిన ఫిర్యాదుల గురించి ఎన్నికల కమిషన్కు తెలియజేస్తామన్నారు. ‘హర్యానాలో అనూహ్య ఫలితాలపై మేం…
మరింత హర్యానా ఎన్నికల పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?Vemulawada: వేములవాడలో సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
Vemulawada: తెలంగాణ సంసృతి సంప్రదాయలకు ప్రతీక అయిన సద్దుల బతుకమ్మ వేడుకలు వేములవాడ పట్టణంలో అంగరంగా వైభవంగా జరిగాయి.
మరింత Vemulawada: వేములవాడలో సంబురంగా సద్దుల బతుకమ్మ వేడుకలుMalla Reddy: కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేసిన మల్లారెడ్డి
Malla Reddy: మల్లన్న బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించిన సిఎం రేవంత్
మరింత Malla Reddy: కుటుంబ సమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని ఇన్వైట్ చేసిన మల్లారెడ్డిHanumantha Vahana Seva: హనుమంత వాహనంపై శ్రీవారి అనుగ్రహం . . పరవశించిన భక్తకోటి !
Hanumantha Vahana Seva: శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ఉదయం హనుమంతుని వాహన సేవ నిర్వహించారు .
మరింత Hanumantha Vahana Seva: హనుమంత వాహనంపై శ్రీవారి అనుగ్రహం . . పరవశించిన భక్తకోటి !వైన్ షాప్ లైసెన్స్ కు దరఖాస్తు గడువు పెంపు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులుండగా వాటికి గతనెల 30న అర్దరాత్రి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తొలుత జారీ చేసిన నోటిఫికేషన్…
మరింత వైన్ షాప్ లైసెన్స్ కు దరఖాస్తు గడువు పెంపుPawan kalyan: పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమలు ఏర్పాటు కావాల
పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమల ఏర్పాటు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను పర్యావరణ ప్రేమికుడిని.. ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తినని చెప్పారు. విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ పై వర్కు షాప్…
మరింత Pawan kalyan: పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమలు ఏర్పాటు కావాలPonnam: పదవి పోయిందన్న అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు పొన్నం రియాక్ట్ అయ్యారు.పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.పదవి పోయిన అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అసత్య ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ…
మరింత Ponnam: పదవి పోయిందన్న అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారుBreaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర
యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది.రాయ్బరేలీలో రైల్వే ట్రాక్పై సిమెంట్ పోల్ పెట్టారు దుండగులు. సిమెంట్ పోల్ ను సకాలంలో గుర్తించిన లోకో పైలట్ రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే…
మరింత Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్రMahaa Vamsi Coment: పరువు పోయింది.. ప్రతిష్ట దిగజారింది.. నాగార్జునకు బెదిరింపులే మిగిలాయా?
Mahaa Vamsi Coment: ప్రస్తుతం టాలీవుడ్ కి సంబంధించి అక్కినేని నాగార్జున కుటుంబ పరువు వ్యవహారమే హాట్ టాపిక్.
మరింత Mahaa Vamsi Coment: పరువు పోయింది.. ప్రతిష్ట దిగజారింది.. నాగార్జునకు బెదిరింపులే మిగిలాయా?